కెఎఫ్సీ చికెన్ కు అంత ప్రాముఖ్యత రావడానికి గల కారణాలేంటి?
ప్రపంచంలోనే అత్యధికులు ఇష్టపడే చికెన్ బ్రాండ్ కెఎఫ్సీ. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్న కెఎఫ్సీ ఫాస్ట్ ఫుడ్ అవుట్ లెట్ల స్థాపన వెనుక చేసిన కృషి ఏంటి?. కెఎఫ్సీ చికెన్ కు అంత ప్రాముఖ్యత...
ఏపీలో వైద్య విద్యార్థులకు శుభవార్త, కోర్సుల ఫీజులు తగ్గింపు
రాష్ట్రంలో ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఫీజులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 నుంచి 2022-23 విద్యాసంవత్సరంకు సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్, సూపర్స్పెషాలిటీ కోర్సుల ఫీజుల విషయంలో సవరణలు చేస్తూ...
యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై రేపు సీఎం కేసీఆర్ సమీక్ష
యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. వైటిడిఎ స్పెషల్ ఆఫిసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్ అండ్...
భారత్ నుంచి వెళ్లే విమానాలపై చైనా తాత్కాలిక బ్యాన్
కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతదేశ విమానాలపై చైనా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి విమానాల ద్వారా పౌరులు ఆ దేశంలోకి ప్రవేశించడాన్ని చైనా తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్...
హైదరాబాద్ లో 960 బృందాలతో 52,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు తొలగించాం: సీఎస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హైదరాబాద్ నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్, బస్తీ దవాఖానాల పని తీరు, మిగిలిపోయిన వరద...
తెలంగాణ రాష్ట్రానికి 20 వేల 761 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి, మంత్రి...
తెలంగాణ రాష్ట్రానికి అత్యంత భారీ పెట్టుబడి మరొకటి వచ్చి చేరింది. ప్రముఖ ఐటీ కంపెనీ అమెజాన్ తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది....
ఐపీఎల్ 2020: నేడే రాయల్ ఛాలెంజెర్స్, సన్ రైజర్స్ మధ్య కీలక ఎలిమినేటర్ మ్యాచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 లో ప్లే ఆప్స్ మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్లే ఆప్స్ లో భాగంగా గురువారం నాడు ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1...
తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో లాసెట్-2020, పీజీఎల్ సెట్-2020 ప్రవేశ పరీక్షలను అక్టోబర్ 9 తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు శుక్రవారం నాడు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను...
ప్రజాశక్తి కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్రజాశక్తి భవనాన్ని ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా ప్రజాశక్తి దినపత్రిక కార్యాలయ శిలాఫలకాన్ని...
ఢిల్లీలో కరోనా తీవ్రత, బాణాసంచాపై నిషేధం విధిస్తూ నిర్ణయం
ఢిల్లీలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో కరోనా పరిస్థితి మరియు సంసిద్ధతపై చీఫ్ సెక్రెటరీ, హెల్త్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో గురువారం నాడు సీఎం అరవింద్ కేజ్రీవాల్...
దేశంలో 84 లక్షలు దాటిన కరోనా కేసులు, లక్ష 24 వేలకు పైగా మరణాలు
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 84 లక్షలు దాటింది. నవంబర్ 6, శుక్రవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 84,11,724 కు, మరణాల సంఖ్య 1,24,985 కు చేరుకుంది....
తెలంగాణలో రూ.20,761 కోట్లతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ మల్టీ డేటా సెంటర్లు, కేటిఆర్ ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పెట్టుబడికి సంబంధించి శుక్రవారం నాడు ప్రకటన చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11:30...
తెలంగాణలో కొత్తగా 1602 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1602 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 5, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,47,284 కి చేరినట్టు...
ధరణి పోర్టల్ పనితీరు సంతృప్తికరంగా ఉంది: సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్రంలో నూతన రెవెన్యూ విధానంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్ ను ఇప్పటి వరకు 5.84 లక్షల మంది తిలకించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలియజేశారు....
ఏపీలో కరోనా: మరో 2745 పాజిటివ్ కేసులు, 13 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 2745 కరోనా పాజిటివ్ కేసులు, 13 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 5, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,35,953...
దేశంలో కరోనా రికవరీ రేటు 92.20 శాతం, మరణాల రేటు 1.49 శాతం
దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 50210 పాజిటివ్ కేసులు నమోదు కాగా నవంబర్ 5, గురువారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 83,64,086 కు చేరుకుంది....
ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీని అభినందించిన మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ ప్రాంతంలో ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన ఓ అంబులెన్స్ కు పరిగెడుతూ దారి చూపించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బాబ్జీ అంబులెన్స్ ముందు పరిగెత్తి ట్రాఫిక్ క్లియర్ చేస్తూ...
ఒకేరోజులో 5246 కరోనా పాజిటివ్ కేసులు, 117 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇటీవల పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 5, గురువారం నాడు కూడా కొత్తగా 5246 పాజిటివ్ కేసులు, 117...
తెలంగాణ సీఎం సహాయనిధికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ రూ.5 కోట్ల విరాళం
ఇటీవల హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలు వలన పెద్దఎత్తున నష్టం జరిగిన సంగతి తెలిసిందే. నగరంలో వరద బాధితులకు అండగా ఉండేందుకు పలు సంస్థలు, పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ముందుకొచ్చి...
ముఖ్యమైన పెట్టుబడిపై రేపు ప్రకటన చేయనున్న మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకోస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ అనుకూల విధానాలతో ఎన్నో సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతూ, గొప్ప అభివృద్ధి దిశగా...






















































