ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్పై సెస్ విధింపు
రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్పై సెస్ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, హైస్పీడ్ డీజిల్పై లీటర్ కు రూపాయి చొప్పున సెస్ విధిస్తూ ఈ రోజు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
రికార్డు స్థాయిలో 24 గంటల్లో 87,472 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. గత 24 గంటల్లో 96424 పాజిటివ్ కేసులు నమోదవగా, 1174 మంది మరణించారు. దీంతో సెప్టెంబర్ 18, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా...
గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు
దేశంలో ఎక్కువుగా వాడుకలో ఉన్న డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం యొక్క యాప్ ను శుక్రవారం నాడు గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించారు. అలాగే పేటీఎం యాప్ తో పాటుగా పేటీఎం ఫస్ట్...
ఎయిర్ ఇండియా విమానాలపై రెండువారాల పాటు నిషేధం విధించిన దుబాయ్
దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల యొక్క కార్యకలాపాలను రెండు వారాల పాటుగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 2 వరకు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ఎయిర్ ఇండియా విమానాల...
కరోనాతో ఒకేరోజు 398 మంది మృతి, మరో 24619 పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ఆ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17,...
హర్ సిమ్రత్ కౌర్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు నిరసనగా శిరోమణీ అకాలీదళ్ నేత హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తన కేంద్రమంత్రి పదవికి గురువారం నాడు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ...
తెలంగాణలో కొత్తగా 2043 కరోనా కేసులు, 11 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2043 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 17, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,67,046 కి చేరినట్టు...
ఏపీలో కొత్తగా 8702 కరోనా కేసులు, 72 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. రాష్ట్రంలో కొత్తగా 8702 కరోనా పాజిటివ్ కేసులు, 72 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 8702 కేసులతో కలిపి సెప్టెంబర్...
కనకదుర్గ ఫ్లైఓవర్ పై రేపటి నుండే వాహనాలకు అనుమతి
విజయవాడ నగరంలో కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 18, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంయుక్తంగా నిర్వహించాల్సి ఉంది....
దేశంలో కరోనా నుంచి కోలుకున్న 40 లక్షలకు పైగా బాధితులు, ఒకేరోజు 82719 మంది...
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 97894 పాజిటివ్ కేసులు నమోదవగా, 1132...
లోన్ కట్టకు సోదరా కస్టమర్ కేర్ కామెడీ – చంద్రగిరి సుబ్బు
“చంద్రగిరి సుబ్బు” యూట్యూబ్ ఛానెల్లో పలు వెబ్ సిరీస్ లు, లేటెస్ట్ కామెడీ, ఫన్నీ వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా లోన్ కట్టకు సోదరా అనే అంశంపై కస్టమర్ కేర్ కామెడీ వీడియోని...
ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైద్యుల సలహాలకు అనుగుణంగా పార్లమెంటు సమావేశాలకు ముందు పూర్తి వైద్య పరీక్షల కోసం అమిత్ షా...
కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన హర్సిమ్రత్ కౌర్, బీజేపీ కి షాక్
కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్ తన పదవికి ఈ రోజు రాజీనామా చేశారు. కేంద్రప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఆర్డినెన్సులు, చట్టాలు తీసుకొచ్చిందని, అందుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేసినట్టు ఆమె ట్విట్టర్...
2,00,000 పైగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల వివరాలు
దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. సెప్టెంబర్ 17, గురువారం ఉదయానికి కరోనా బాధితుల సంఖ్య 51,18,253 కు, మరణాల సంఖ్య 83,198 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
దేశంలో 6 కోట్లు దాటిన కరోనా పరీక్షలు, గత 24 గంటల్లో 11 లక్షలకు...
దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న క్రమంలో ఇటీవల పరీక్షల సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచారు. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల్లో భారత్ మరో కీలక మైలురాయి దాటింది. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా...
చలో అమలాపురం కార్యక్రమం, సోము వీర్రాజు నిర్బంధించిన పోలీసులు
తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రథం దగ్ధమైన ఘటనకు నిరసనగా ఏపీ బీజేపీ రేపు "చలో అమలాపురం" కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఏపీ...
తెలంగాణలో లక్ష 65 వేలు దాటిన కరోనా కేసులు, 1005 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 65 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 2159 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 16, బుధవారం...
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎంపిక పక్రియ చేపట్టండి: మంత్రి కేటిఆర్
జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న హౌసింగ్ కార్యక్రమాలపైన హౌసింగ్ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న...
కరోనాతో బీజేపీ రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తీ కన్నుమూత
కర్ణాటక బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తీ కన్నుమూశారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. ఎంపీ అశోక్ గస్తీ కి కరోనా పాజిటివ్ గా తేలడంతో సెప్టెంబర్ 2 నుండి బెంగళూరులోని...
తెలంగాణ రాష్ట్రంలో 23 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 16, బుధవారం నాటికి కరోనా పరీక్షలు సంఖ్య 23 లక్షలు దాటింది. బుధవారం నాడు 53,094 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 23,29,316 కు...



















































