వేదాల్లో రాసిన కాలచక్రం, టైమ్ ట్రావెలింగ్ వివరాలు

0
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...

భారత్ కు మరో 100 వెంటిలేటర్లు అందజేసిన అమెరికా

0
కోవిడ్-19 పై భారత్ చేస్తున్న పోరాటానికి సహాయంగా అమెరికా మరో 100 వెంటిలేటర్లను అందజేసింది. అమెరికా ఇలా వెంటిలేటర్లు అందజేయడం ఇది రెండోసారి. జూన్ 14 న మొదటి విడతగా 100 వెంటిలేటర్లను...

ఏపీలో 30 లక్షలు దాటిన కరోనా పరీక్షలు, మిలియన్ జనాభాకు 56541 పరీక్షలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా పెద్దఎత్తున కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు 19, బుధవారం ఉదయం 10 గంటల నాటికీ 30,19,296 కరోనా వైరస్‌...

సీజనల్ వ్యాధులు, భారీ వర్షాల వల్ల వచ్చే అంటు వ్యాధుల నివారణపై మంత్రి ఈటల...

0
తెలంగాణ రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు, భారీ వర్షాల వల్ల వచ్చే అంటు వ్యాధులను అరికట్టేందుకు వైద్య శాఖ ఉన్నతాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం నాడు సమీక్షా సమావేశం...

తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదు, అభ్యంతరాలన్నీ అర్థం పర్థం లేనివే: సీఎం కేసీఆర్

0
ఆగస్టు 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తామని స్పష్టం చేశారు. నదీ...

హైదరాబాద్‌లో 6.6 లక్షల మందికి కరోనా !, సీసీఎంబీ-ఐఐసిటి అధ్యయనంలో వెల్లడి

0
సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి) పరిశోధకులు మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా చేసిన ఎపిడెమియోలాజికల్...

తెలంగాణలో కొత్తగా 1724 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1724 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 19, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 97,424 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...

సుశాంత్‌ సింగ్‌ కేసు సీబీఐకి అప్పగింత, సుప్రీంకోర్టు ఆదేశాలు

0
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ‌మృతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్‌ సింగ్‌ కేసులో ఆగస్టు 19, బుధవారం నాడు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది....

వైఎస్ఆర్‌ ఆసరా, సంపూర్ణ పోషణ, విద్యాకానుక పథకాలు సెప్టెంబర్ లో ప్రారంభం

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 19, బుధవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...

ఏపీలో కరోనా విజృంభణ: ఒకేరోజులో 9742 పాజిటివ్ కేసులు, 86 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9742 పాజిటివ్ కేసులు, 86 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 18, బుధవారం ఉదయం 10 గంటల వరకు పాజిటివ్...

ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష, మెరిట్ జాబితా మూడు ఏళ్ళు చెల్లుబాటు

0
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆగస్టు 19, బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. వివిధ...

టీఎస్‌ఆర్‌జేసీ పరీక్ష దరఖాస్తు గడువు సెప్టెంబర్ 5 వరకు పెంపు

0
తెలంగాణ రాష్ట్రంలో గురుకుల‌ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే “టీఎస్‌ఆర్‌జేసీ” పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును మరోసారి పొడిగించారు. టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి...

కరోనా తీవ్రత: ఒకేరోజు 346 మృతి, మరో 13,165 పాజిటివ్ కేసులు నమోదు

0
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనావైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. గత కొన్నిరోజులుగా ఒకేరోజు వ్యవధిలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 19,...

పరీక్షలు జరపకుండా డిగ్రీలు ఇవ్వడం కుదరదు, ఎట్టి పరిస్థితుల్లోనైనా పరీక్షలు జరగాలి

0
దేశంలోని అన్ని యూనివర్సిటీలను సెప్టెంబర్ చివరి కల్లా తప్పనిసరిగా డిగ్రీ, పీజీ ఇతర కోర్సుల చివరి సంవత్సరం/ సెమిస్టరు పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించిన సంగతి తెలిసిందే. ఈ...

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు, 3 గేట్లు ఎత్తివేత

0
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వలన జలాశయానికి ఎక్కువుగా వరద పెరిగింది. దీంతో అధికారులు మూడు గేట్లను ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు...

కడప కేంద్రకారాగారంలో 317 మందికి కరోనా పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ కరోనా ప్రభావం కొనసాగుతుంది. ఆగస్టు 18, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం‌ పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,261 కు చేరింది. ఈ నేపథ్యంలో కడప జైలులో ఖైదీలు,...

విషమంగానే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం

0
ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స...

తెలంగాణలో 95 వేలు దాటిన కరోనా కేసులు, 719 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 18, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 95,700 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొంది. మంగళవారం...

“పలనాటి బ్రహ్మనాయుడు” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...

మోడల్‌ హౌస్‌ను పరిశీలించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగస్టు 19, బుధవారం నాడు తాడేపల్లి బోట్‌ హౌస్‌ వద్ద వైఎస్ఆర్ హౌసింగ్‌ పథకం‌ కింద నిర్మించిన మోడల్‌ హౌస్‌ను పరిశీలించారు. గృహ నిర్మాణ...