తెలంగాణలో 86 వేలు దాటిన కరోనా కేసులు, 665 కి పెరిగిన మరణాలు

0
తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఆగస్టు 12, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86,475 కి...

దేశంలో ఒక్కరోజే 8 లక్షలు పైగా కరోనా పరీక్షలు, 2.68 కోట్లు దాటిన మొత్తం...

0
దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో భారత్ మరో మైలురాయిని దాటింది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8,30,391 కరోనా పరీక్షలను నిర్వహించారు. “టెస్ట్, ట్రాక్ అండ్ ట్రీట్”...

సింపుల్ మంత్ర : గీతామాధురి చెప్పిన బ్యూటీ హక్స్

0
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ గీతామాధురి తన యూట్యూబ్ ఛానెల్లో 'సింపుల్ మంత్ర' పేరుతో రోజువారీ జీవితంలో ఉపయోగపడే సులభమైన బెస్ట్ బ్యూటీ హక్స్ మరియు ట్రిక్స్ ను అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ...

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ‌ఈ విషయాన్ని ఆయన...

ఏపీలో 2 లక్షల 50 వేలు దాటిన కరోనా కేసులు, 2296 కి పెరిగిన...

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9597 కరోనా పాజిటివ్ కేసులు, 93 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 9597 కేసులతో కలిపి ఆగస్టు 12, బుధవారం ఉదయం 10...

కరోనాతో 24 గంటల్లో 344 మంది మృతి, మరో 12712 పాజిటివ్ కేసులు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 12, బుధవారం నాడు ఒక్కరోజే కొత్తగా 12712 కరోనా పాజిటివ్ కేసులు, 344 మరణాలు నమోదయ్యాయి. దీంతో...

రామ జన్మభూమి ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కు కరోనా పాజిటివ్

0
రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఛైర్ పర్సన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన అస్వస్థతకు గురవడంతో పరీక్షలు నిర్వహించగా, గురువారం నాడు...

ఏపీలో వైద్యవిద్యార్థులకు స్టైఫండ్ భారీగా పెంపు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్యార్థుల స్టైఫండ్ ను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, పీజీ డిగ్రీ, పీజీ డిప్లమో ఇతర కోర్సుల స్టైఫండ్ పంపుపై ఆగస్టు 12, బుధవారం నాడు...

అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా భారత సంతతి మహిళా కమలా హారిస్ నామినేట్

0
ఈ సంవత్సరం నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రట్‌ అభ్యర్థిగా జో బిడెన్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో జో బిడెన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. డెమోక్రట్...

తెలంగాణలో కొత్తగా 1931 కరోనా కేసులు, 11 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1931 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 12, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 86,475 కి...

ఒంగోలులో నేటి నుంచే రెండు వారాల లాక్‌డౌన్

0
ఒంగోలు నగరంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతుండడంతో మరోసారి కఠిన నిబంధనలు అమలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ఒంగోలు నగరంలో ఇప్పటివరకు పరిమిత ఆంక్షలు అమల్లో ఉండగా, కొన్ని రోజుల...

ఏపీలో సచివాలయ ఉద్యోగాల భర్తీ: సెప్టెంబర్ 20 నుంచి పరీక్షలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16 వేలకు పైగా పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి రాత పరీక్షలు జరగనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై ఆగస్టు...

ఏపీలో ఇళ్ల పట్టాలు పంపిణీ మరోసారి వాయిదా

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు దాదాపు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా...

పాలేరు‌ రిజర్వాయర్ నుంచి ఖమ్మంలో 2.54 లక్షల ఎకరాల భూములకు సాగునీరు విడుదల

0
ఖమ్మం జిల్లాలోని 2.54 లక్షల ఎకరాల సాగర్‌ ఆయకట్టు భూములకు సరిపడు సాగు నీటిని పాలేరు రిజర్వాయర్‌ నుంచి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్...

గులాబ్ జామున్ మసాలా కర్రీ తయారు చేసుకోవడం ఎలా?

0
“చంద్రగిరి సుబ్బు” యూట్యూబ్ ఛానెల్లో పలు వెబ్‌ సిరీస్ లు, లేటెస్ట్ కామెడీ, ఫన్నీ వీడియోలతో పాటుగా కుకింగ్ వీడియోలు కూడా అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో గులాబ్ జామున్ మసాలా...

కరోనా తీవ్రత: ఒకేరోజు 119 మంది మృతి, 5871 పాజిటివ్ కేసులు నమోదు

0
తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతుండడంతో గత కొన్నిరోజులుగా ప్రతి రోజూ 100 కి పైగానే కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 12, బుధవారం ఒక్కరోజే 119 కరోనా మరణాలు,...

“బొబ్బిలి బ్రహ్మన్న” లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ప్రతిభ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...

జీహెచ్‌ఎంసీలో కొత్త‌గా 7,200 ప‌బ్లిక్ టాయిలెట్ల నిర్మాణం

0
నిత్యం వివిధ ప‌నులు, విధుల నిమిత్తం న‌గ‌రంలో ప్ర‌యాణించే వారి సౌక‌ర్యార్థం జీహెచ్‌ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 3వేల ప‌బ్లిక్ టాయిలెట్ల‌ను నిర్మించాల‌ని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు అధికారుల‌ను ఆదేశించారు. త‌ద‌నుగుణంగా...

తెలంగాణలో 84 వేలు దాటిన కరోనా కేసులు, 654 మరణాలు నమోదు

0
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1897 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 11, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 84,544 కి చేరినట్టు...

రష్యా కోవిడ్ వ్యాక్సిన్ “స్పుత్నిక్‌-వి” : మొదటి బ్యాచ్ రెండు వారాలలో సిద్ధం

0
ప్ర‌పంచంలో కోవిడ్-19 (కరోనావైరస్) కు వ్యాక్సిన్ తయారీ చేసిన తొలిదేశంగా రష్యా నిలిచిందని, ర‌ష్యా ఆరోగ్య శాఖ ఈ వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపినట్లుగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే....