కేరళలో ఘోర విమాన ప్రమాదం: సిబ్బంది సహ 14 మంది మృతి
కేరళలోని కోజికోడ్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి కోజికోడ్కు వస్తున్న ఎయిరిండియాకు చెందిన విమానం కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో రన్ వే పై నుంచి అదుపుతప్పింది....
ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు, 1842 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. రాష్ట్రంలో గత మూడు రోజులుగా 10000 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 10171...
104,14410 కాల్ సెంటర్లు సమర్థవంతగా పనిచేయాలి – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 7, శుక్రవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్-19 నివారణా చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్...
టేస్టీ “పాయ కర్రీ” సులభంగా వండుకోవడం ఎలాగో చెప్పిన యాంకర్ రవి
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటుగా ఇంకా ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో “పాయ...
ఒకేరోజులో కరోనాతో 119 మంది మృతి, 5880 పాజిటివ్ కేసులు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావంతో గత కొన్ని రోజులుగా ప్రతి రోజు 100 కి పైగానే మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 7, శుక్రవారం నాడు కూడా 119 మంది...
కోవిడ్-19 పై పోరాటం: రూ.890.32 కోట్లు విడుదల చేసిన కేంద్రం
కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత కోసం ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా రెండో విడత ఆర్థికసాయాన్ని గురువారం నాడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలోని 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.890.32...
ఏపీలో కరోనా విజృంభణ: మూడు జిల్లాల్లో 1000 కి పైగా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం మరింతగా పెరుగుతుంది. దీంతో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కొత్తగా 10171 కరోనా పాజిటివ్ కేసులు, 89 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా...
ఖమ్మం, నల్గొండ జిల్లా రైతులకు శుభవార్త, పూర్తిస్థాయిలో సాగు నీటి విడుదల
నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ రోజు (ఆగస్టు 7, శుక్రవారం) నుంచే నీటి విడుదల...
ఆ నగరానికి వెళ్తే 14 రోజుల హోమ్ ఐసోలేషన్ తప్పనిసరి
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముంబయి నగరంలో పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 7, శుక్రవారం నాడు బృహాన్...
తెలంగాణలో 75 వేలు దాటిన కరోనా కేసులు, 601 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఆగస్టు 6, గురువారం రాత్రి 8 గంటల నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75,257 కి...
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 265 ఖైదీలకు కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత పెరుగుతుండడంతో ఆగస్టు 6, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 196789 కు చేరింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం(రాజమండ్రి) సెంట్రల్ జైలులో...
ఏపీలో కొత్త జిల్లాలపై మరో ముందడుగు, అధ్యయన కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు...
కరోనా నుంచి కోలుకున్న వారు ధైర్యంగా ప్లాస్మా దానం చేయండి – చిరంజీవి
కోవిడ్-19 (కరోనావైరస్) వ్యాధి తీవ్రంగా ఉన్న పేషంట్లను రక్షించడానికి ప్లాస్మా థెరపి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న వారిని ప్లాస్మా దానం చేసేలా ప్రోత్సహిస్తూ సైబరాబాద్ సీపీ...
దేశంలో కరోనా నుంచి కోలుకుని ఒకేరోజు 49,769 మంది డిశ్చార్జ్
భారత్ లో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ, కోలుకుంటున్న వారి శాతం కూడా మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 49,769 మంది కరోనా నుంచి కోలుకుని...
ఏపీలో అక్టోబర్ 15 న కాలేజీలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 6, గురువారం నాడు రాష్ట్రంలో ఉన్నత విద్యా విధానంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు....
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగస్టు 7, శుక్రవారం నాడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఈ భేటీ...
తన పుట్టిన రోజు వేడుకలపై అభిమానులకు సూపర్ స్టార్ మహేష్ బాబు విజ్ఞప్తి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకు ట్విట్టర్ వేదికగా ఈ రోజు ఒక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆగష్టు 9న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులందరూ సామూహిక...
అమెరికాలో కూడా టిక్టాక్ నిషేధం, 45 రోజుల్లోగా అమల్లోకి వచ్చేలా ట్రంప్ ఆదేశాలు
భారత్-చైనా వివాదం నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా టిక్టాక్ సహా మొత్తం 59 చైనా ఆధారిత యాప్లపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా టిక్టాక్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...
టీఎస్ఆర్టీసీ పెట్రోల్ పంప్ అవుట్లెట్స్ ప్రారంభం
తెలంగాణ ఆర్టీసీ ఇటీవలే కార్గో, పార్సిల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రిటైల్ ఇంధన అమ్మకాలతో మరో ఆదాయ మార్గంలోకి ప్రవేశించింది. ఆదాయ పెంపులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ,హెచ్పీసీఎల్ మరియు...
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, పలు పార్టీల కీలక నేతలు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, రాజసభ సభ్యుడు సీఎం రమేష్...





















































