షూటింగ్ చేసే పరిస్థితులు లేవు, అప్పటి వరకు వేచి ఉండాల్సిందే – పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, మూడు రాజధానులు, కాపు రిజర్వేషన్స్ సహా పలు అంశాలపై తన అభిప్రాయాలని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కరోనా...
తెలంగాణలో మరో 1593 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1,593 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 25, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 54,059 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
అన్ని రాష్ట్రాల సీఎంలతో జూలై 27 న పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, కరోనాపై...
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జూలై 25, శనివారం ఉదయానికి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,36,861 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
ఏపీలో 88 వేలు దాటిన కరోనా కేసులు, 985 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 88 వేలు దాటింది. రాష్ట్రంలో మరో 7813 కేసులు నమోదవడంతో జూలై 25, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య...
ద్వారకా తిరుమల ఆలయంలో దర్శనాలు నిలిపివేత
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతుండడంతో రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జూలై 25 ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 88671 కు చేరింది....
రాష్ట్రంలో కరోనా చికిత్స, మరణాలు తగ్గించడంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. జూలై 24, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80858...
కరోనా విజృంభణ: ఒకే రోజు 89 మంది మృతి, 6988 కేసులు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 25, శనివారం నాడు ఒక్కరోజే 6988 కరోనా పాజిటివ్ కేసులు, 89 కరోనా మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక...
రన్నింగ్ టిప్స్, రన్నింగ్ ఉపయోగాలపై అనుక్రితి గోవింద్ శర్మ విశ్లేషణ
హెల్త్ కోచ్, ఆయుర్వేద ప్రాక్టీషనర్, మరియు పబ్లిక్ స్పీకర్ అయిన అనుక్రితి గోవింద్ శర్మ మెడిటేషన్, యోగా, ఫిట్ నెస్,హెల్తీ పుడ్, ఆయుర్వేదంతో పాటుగా పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై బియ్యం కార్డులనే ఆదాయ సర్టిఫికెట్స్ గా పరిగణన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇకపై బీపీఎల్ కుటుంబాలకు ఇచ్చే బియ్యం కార్డులను(తెల్ల రేషన్...
ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు, 24 గంటల్లో 52 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 7813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన...
తెలంగాణలో 52 వేలు దాటిన కరోనా కేసులు, 455 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1640 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 24, సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య...
మద్యం ప్రియులకు శుభవార్త, రాత్రి 9 గంటల వరకు ఓపెన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానం అమలులోకి వచ్చాక మద్యం అమ్మకాలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. అయితే...
ఐపీఎల్ 13 వ సీజన్ కి రంగం సిద్ధం, సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ ప్రారంభానికి బీసీసీఐ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వాయిదాపడడంతో అదే సమయంలో ఐపీఎల్-2020 నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో...
“స్పైసీ చిల్లీ చికెన్” ఎలా తయారుచేసుకోవాలి? – యాంకర్ రవి కుకింగ్ వీడియో
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటుగా ఇంకా ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో “స్పైసీ...
ప్లాస్మా దానం చేయండి, ప్రాణ రక్షకులుగా మారండి – మెగాస్టార్ చిరంజీవి
కోవిడ్-19 వ్యాధికి గురై కోలుకున్న వారు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి పిలుపు నిచ్చారు. కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న వారికీ ప్లాస్మా దానం చేయాలని కోరారు....
ఆదాయ సర్టిఫికెట్ కాలపరిమితి నాలుగేళ్లకు పెంపు – డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
ఇటీవలే ధర్మాన కృష్ణదాస్ కు డిప్యూటీ ముఖ్యమంత్రిగా, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై...
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకి పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో...
ఇకనుండి ఆన్లైన్ లో డ్రైవింగ్ లైసెన్స్, బ్యాడ్జి సహా 5 సేవలు
రవాణా శాఖలో కొత్త ప్రయోగాలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనదారులకు అన్ని రకాల సేవలు అందించేందుకు అన్ని...
6 అంబులెన్స్లు ఇస్తానని మంత్రి కేటిఆర్ ప్రకటన, మంత్రులు స్పందనతో 100 అంబులెన్స్లకు ప్రణాళిక
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ తన పుట్టినరోజు సందర్భంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడానికి...
దేశంలో 13 లక్షలు దాటిన కరోనా కేసులు: గత 24 గంటల్లో 48,916 కేసులు,...
దేశంలో కరోనా విజృంభణతో గత కొన్ని రోజులుగా 45 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. అలాగే కరోనా మరణాల సంఖ్య...





















































