తెలంగాణలో కొత్తగా 1640 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 1640 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూలై 24, శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 52,466 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
కరోనా వ్యాప్తి, చైనా అంశంలో ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు
దేశంలో కరోనా కేసుల పెరుగుదల, చైనాతో సరిహద్దు వివాదంపై కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్రప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. "దేశంలో కోవిడ్-19, ఆర్థిక వ్యవస్థ పరిస్థితులపై...
ఏపీలో 80 వేలు దాటిన కరోనా కేసులు, 933 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. దీంతో రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 8147 కరోనా పాజిటివ్ కేసులు, 49 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో...
దేశంలో 1.5 కోట్లు దాటిన కరోనా పరీక్షలు, గత 24 గంటల్లోనే 34,602...
భారత్ లో ఇప్పటి వరకు పరీక్షించిన కరోనా శాంపిల్స్ సంఖ్య 1.5 కోట్లు (1,54,28,170) దాటింది. గత 24 గంటల్లోనే 3,52,801 శాంపిల్స్ ను పరీక్షించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆ విద్యార్థులంతా 35 శాతం మార్కులతో పాస్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా పదోతరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్స్ కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ విద్యార్థులందరినీ కూడా పాస్ చేస్తూ ప్రభుత్వం...
కరోనా వ్యాప్తి : ఒక్కరోజే 88 మంది మృతి, 6785 కేసులు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో జూలై 24, శుక్రవారం నాడు ఒక్కరోజే 6785 కరోనా పాజిటివ్ కేసులు, 88 కరోనా మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా...
కాశీలో ప్రముఖ ప్రదేశాలు, వాటి విశిష్టత గురించి వివరించిన యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో...
సీఎం జగన్ కీలక నిర్ణయం: కరోనాపై పోరుకు మరో 1000 కోట్లు, 54 ఆస్పత్రులు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 24, శుక్రవారం నాడు క్యాంపు కార్యాలయంలో కోవిడ్-19 పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కరోనా చికిత్సపై రాబోయే 6...
ఏపీలో 15 లక్షలు దాటిన కరోనా పరీక్షలు, గత 3 రోజుల్లోనే 155719 పరీక్షల...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 24, శుక్రవారం ఉదయం 10 గంటల నాటికీ 15,41,993 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. కాగా గత మూడురోజుల్లోనే 155719 పరీక్షల నిర్వహించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 80,858...
విజయవాడ నగరంలో లాక్డౌన్ విధింపుపై క్లారిటీ ఇచ్చిన కలెక్టర్ ఇంతియాజ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కూడా జూలై 23, గురువారం నాటికీ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4482 కి...
తెలంగాణలో 50 వేలు దాటిన కరోనా కేసులు, 447 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో రాష్ట్రంలో జూలై 23, గురువారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50,826 కు చేరింది. గురువారం నాడు మరో 1567 కేసులు నమోదు కాగా,...
“టీ- కల్చర్” యాప్ ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు కళాకారులను మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) సహకారంతో రూపొందించిన "టీ- కల్చర్" ప్రత్యేక మొబైల్ యాప్ ను...
మహీంద్రా యూనివర్సిటీ ప్రారంభంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాతో కలిసి మహీంద్రా విశ్వవిద్యాలయం వర్చువల్ ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖల మంత్రి కేటిఆర్ పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, బహదూర్పల్లిలో...
ఒక్కరోజులోనే 9895 కరోనా పాజిటివ్ కేసులు, 298 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో జూలై 23, గురువారం ఒక్కరోజే కొత్తగా 9895 కరోనా పాజిటివ్ కేసులు, 298 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ...
మంత్రి కేటిఆర్ కు శుభాకాంక్షలు చెప్పిన సీఎం వైఎస్ జగన్, మెగాస్టార్ చిరంజీవి
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, అభిమానులు, టిఆర్ఎస్ శ్రేణుల...
రాజ్యసభ స్టాండింగ్ కమిటీల్లో వైస్సార్సీపీ ఎంపీలకు చోటు
రాజ్యసభకు కొత్తగా ఎంపికైన సభ్యులను జూలై 23, గురువారం నాడు రాజసభ చైర్మన్ వెంకయ్య నాయుడు వివిధ స్టాండింగ్ కమిటీలకు నామినేట్ చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైస్సార్సీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన...
దేశంలో 30 వేలు దాటిన కరోనా మరణాలు: గత 24 గంటల్లోనే 49,310 కేసులు,...
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. జూలై 24, శుక్రవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,287,945 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది....
తెలంగాణలో మరో 1567 కరోనా కేసులు, 9 మరణాలు నమోదు
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 23, గురువారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 50,826 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
నల్గొండ క్రాస్ రోడ్ నుండి ఓవైసీ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్కు శంకుస్థాపన
నల్గొండ క్రాస్ రోడ్ నుండి ఓవైసీ జంక్షన్ వరకు రూ.523 కోట్ల 37 లక్షల వ్యయంతో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్కు జూలై 23, గురువారం నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ...
కరోనా : ఏపీలో ఆ నగరంలో 8 రోజులపాటు లాక్డౌన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో జూలై 22 నాటికీ మొత్తం కేసుల...





















































