తెలంగాణలో కరోనా రికవరీ రేటు ఎక్కువగా ఉంది – మంత్రి ఈటల
ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని గడగడ వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి “వర్క్ స్పేస్ మెటల్ సొల్యూషన్స్” సంస్థ సంక్షేమ శాఖకు బహూకరించిన "సెల్ఫ్ చెక్ కియోస్క్" యంత్రాన్ని...
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి 1,02,349 పాజిటివ్ కేసులు, 1090 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య లక్ష దాటింది. రాష్ట్రంలో కొత్తగా 6051 కేసులు, 49...
రాబోయే వారాల్లో రోజుకు 10 లక్షల కరోనా పరీక్షలు – పీఎం మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 27, సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో కోల్కతా, ముంబయి మరియు నోయిడాలో ఏర్పాటైన...
పెరుగుతున్న కరోనా కేసులు, ఆగస్టు 6 వరకు లాక్డౌన్ పొడిగింపు
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి ఎక్కువుగా ఉన్న అన్ని నగరాల్లో లాక్డౌన్ ను ఆగస్టు 6 వరకు పొడిగిస్తునట్టు ప్రకటించింది....
కరోనా వ్యాప్తి: ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 26, ఆదివారం ఉదయం 10 గంటల నాటికీ 16,43,319 కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా వైద్య పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం మొదటినుంచి ప్రత్యేక దృష్టి సారించింది. ఈ...
తెలంగాణలో 55 వేలు దాటిన కరోనా కేసులు, 471 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1473 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 26, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల...
స్టూడెంట్స్ కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? – బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో స్టూడెంట్స్ కి ఉండాల్సిన లక్షణాలు గురించి వివరించారు. అసలు ఎందుకు చదువుతున్నాం?, ప్లానింగ్, ప్రాక్టీస్ అంశాలపై ఎలాంటి అవగాహన...
మొద్దు శీను హత్యకేసులో నిందితుడు ఓం ప్రకాశ్ మృతి
గతంలో సంచలనం సృష్టించిన మొద్దు శీను హత్యకేసులో నిందితుడైన ఓం ప్రకాశ్ జూలై 27, సోమవారం నాడు మృతి చెందాడు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం...
సామూహిక నిమజ్జనాలు వద్దు, కోవిడ్-19 మార్గదర్శకాలు పాటిస్తూ గణేశ్ ఉత్సవాలు
నగరంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్-19 మార్గదర్శకాలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి నగర ప్రజలకు పిలుపునిచ్చింది. గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ఈ...
కరోనా పరీక్షలు చేయించుకున్న మంత్రి ఎర్రబెల్లి, రిపోర్ట్ నెగెటివ్
ప్రస్తుత కరోనా ప్రతికూల సమయంలో మనమంతా సాటి మనుషుల మీద మానవత్వాన్ని చాటుదాం, మన తోటి వాళ్లందరినీ గౌరవిద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు...
తెలంగాణలో 3,63,242 కరోనా పరీక్షలు నిర్వహణ, 55,532 కి చేరిన పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో జూలై 26, ఆదివారం నాటికీ 3,63,242 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆదివారం నాడు 9,817 శాంపిల్స్ పరీక్షించగా, మిలియన్ జనాభాకు 245 మందికి పరీక్షలు చేసినట్టుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ...
సీఆర్పీఎఫ్ 82 వ రైజింగ్ డే, శుభాకాంక్షలు తెలిపిన పీఎం మోదీ
82 వ రైజింగ్ డే సందర్భంగా సీఆర్పీఎఫ్ జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. "దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో సీఆర్పీఎఫ్ ముందంజలో ఉంది. సీఆర్పీఎఫ్ ధైర్యసాహసాలు, వృత్తి నైపుణ్యాలు విస్తృతంగా ఆరాధించబడుతున్నాయి....
సచివాలయ కూల్చివేత పనుల వద్దకు మీడియా ప్రతినిధులకు అనుమతి
తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవనం నిర్మాణం కోసం పాత భవనాల కూల్చివేత, శిథిలాల తొలగింపులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 27, సోమవారం సాయంత్రం 4 గంటలకు...
తెలంగాణలో యూరియా కొరత లేదు, దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం – మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, యూరియాపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ వానాకాలానికి కావాల్సిన అన్నిరకాల ఎరువులు...
దేశంలో 14 లక్షలు దాటిన కరోనా కేసులు: 24 గంటల్లో 49,931 కేసులు, 708...
దేశంలో కరోనా విజృంభణతో గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 45 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది. అలాగే కరోనా...
ఏపీలో 96 వేలు దాటిన కరోనా కేసులు, 1041 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 96 వేలు దాటింది. కొత్తగా 7627 కేసులు నమోదవడంతో జూలై 26, ఆదివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 96298...
దేశంలో ఇప్పటికి 13,85,522 కరోనా పాజిటివ్ కేసులు, 32,063 మరణాలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. జూలై 26, ఆదివారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 13,85,522 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది....
తెలంగాణలో 54 వేలు దాటిన కరోనా కేసులు, 463 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో రాష్ట్రంలో జూలై 25, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54,059 కు చేరింది. శనివారం నాడు మరో 1593 కేసులు నమోదు కాగా,...
కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదైన 5 రాష్ట్రాలివే….
దేశంలో కరోనా విజృంభణతో జూలై 26, ఆదివారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 13,85,552 కు చేరుకుంది. కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా...
విద్యా రంగంలో నూతన ఆవిష్కరణలు రావాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి నూతన ఆవిష్కరణలు అవసరమని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్ సంక్షోభం విద్యారంగంలో అనేక సవాళ్ళను, సమస్యలను సృష్టించిందని, ఐతే కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ...





















































