24 గంటల్లో 6741 కరోనా పాజిటివ్ కేసులు, 213 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతుండడంతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 14, మంగళవారం నాడు కొత్తగా 6741 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ...
ఇంట్లోనే చాక్లెట్స్ తయారు చేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్ విధానంలో మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికీ సంబంధించిన క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ జూలై 13, సోమవారం...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 14, మంగళవారం నాడు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నివారణ చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు....
కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి “టెలి మెడిసిన్” సేవలు
రాష్ట్రంలో కరోనా నియంత్రకు తెలంగాణ ప్రభుత్వం పలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో కరోనా బాధితుల కోసం టెలిమెడిసిన్ సేవలను ప్రారంభించింది. కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స...
తెలంగాణలో 36 వేలు దాటిన కరోనా కేసులు, 365 కి పెరిగిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతోంది. మరో 1550 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 13, సోమవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 36,221 కి చేరినట్టు...
శ్రీశైలం ఆలయంలో రేపటి నుంచి వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో జూలై 15, బుధవారం నుంచి వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ ఈవో ఒక ప్రటన విడుదల...
ఆకాశమే హద్దు కాదు, అంతకు మించి కూడా ఎదగవచ్చు – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో చిన్న స్థాయి నుంచి అత్యద్భుతమైన స్థాయికి వెళ్లిన కొంతమంది వ్యక్తుల జీవిత చరిత్రల గురించి వివరించారు. చాలామందికి వారి శక్తి మీద వారికీ...
హాల్ టిక్కెట్లు పొందిన విద్యార్థులంతా పాస్, పది పరీక్షల రద్దుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తునట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల రద్దుకు సంబంధించి జూలై...
ఆందోళన కలిగిస్తున్న విశాఖ ప్రమాదాలు, పరవాడ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందన
విశాఖపట్నం సమీపంలో పరవాడలోని జవహరలాల్ నెహ్రూ ఫార్మాసిటీలో జూలై 13, సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ స్పందించారు. విశాఖ...
రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: సచిన్ పైలట్ కు కాంగ్రెస్ ఉద్వాసన, డిప్యూటీ సీఎంగా తొలగింపు
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో కలిసి పనిచేయడానికి సచిన్ పైలట్...
కరోనా నేపథ్యంలో నేటి నుంచి జూలై 22 వరకు లాక్డౌన్
రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యల్లో భాగంగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు రూరల్ మరియు అర్బన్ జిల్లాలలో పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది....
ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా మరణాలు: 24 గంటల్లో 43 మంది మృతి, 1916...
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 1916 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 1908 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు...
తెలంగాణ, కర్ణాటక లను హైరిస్క్ ప్రాంతాలుగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వచ్చే వారికీ సంబంధించిన క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ జూలై 13, సోమవారం...
కోవిడ్-19 కిట్స్: ఇప్పటికే 15 వేల ‘హోం ఐసోలేషన్ కిట్’ ల పంపిణీ
కోవిడ్-19 పాజిటివ్ గా నిర్థారణ అయినప్పటికీ ఇంటి వద్దనే ఉంటూ వైద్య సేవలు పొందుతున్నవారికి హోం ఐసోలేషన్ కిట్లను అందజేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జీహెచ్ఎంసీ ద్వారా...
భారత్ లో 9 లక్షలు దాటిన కరోనా కేసులు, 24వేలకు చేరువలో మరణాలు
రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 9 లక్షలు దాటింది. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా 23,727 కు చేరుకుంది. జూలై 14, మంగళవారం ఉదయానికి...
పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం, ఒకరి మృతి
విశాఖపట్నం సమీపంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. పరవాడలోని జవహరలాల్ నెహ్రూ ఫార్మాసిటీలో జూలై 13, సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాంకీ సీఈటీపీ సాల్వెంట్ ఫార్మాకంపెనీలో రాత్రి పూట ఒక్కసారిగా...
కరోనా రోగి మృత దేహాన్ని తరలించేందుకు డ్రైవర్ గా మారిన డాక్టర్
ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విషాదకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైతం కొందరు తమ చర్యలు ద్వారా మానవత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో పెద్దపల్లిలో...
తెలంగాణలో మరో 1550 కరోనా కేసులు, 9 మరణాలు నమోదు
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1550 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 13, సోమవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 36,221 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
ఏపీలో 31 వేలు దాటిన కరోనా కేసులు, 365 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా ప్రభావం పెరుగుతుంది. జూలై 13, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 31103 కు చేరింది. మొత్తం కేసుల్లో 28255 రాష్ట్రంలో...





















































