ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు ‘హోమ్ ఐసోలేషన్ కిట్’
కరోనా వ్యాప్తి నేపథ్యంలో చికిత్సకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు 'హోమ్ ఐసోలేషన్ కిట్' ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా...
ముద్రగడ సంచలన నిర్ణయం, ఇక కాపు ఉద్యమానికి గుడ్ బై
మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కాపు ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఈ రోజు ఆయన ప్రకటించారు. ఈ మేరకు రెండు పేజీల...
జీహెచ్ఎంసీ వెబ్సైట్లో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సమాచారం – కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్
హైదరాబాద్ నగరానికి సంబంధించి కోవిడ్-19 పాజిటివ్ కేసుల సమాచారం పేషంట్ ఐడీల వారిగా, వార్డు, సర్కిల్, జోనల్ సమాచారంతో జీహెచ్ఎంసీ వెబ్సైట్లో పొందుపర్చినట్లు కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే...
ఏపీలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిర్వహించాల్సిన ఎంసెట్, ఐసెట్, ఈసెట్ సహా ఇతర అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు జూలై 13,...
తెలంగాణలో 34 వేలు దాటిన కరోనా కేసులు, 356 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలో మరో 1269 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 12, ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 34,671 కి చేరినట్టు...
కరోనా వ్యాప్తి: హైదరాబాద్ లో హైరిస్క్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాలు ఇవే…
తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. జూలై 12, ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికీ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34,671 కి...
డా. బీవీ పట్టాభిరామ్ 200 వ ఎపిసోడ్ : రిలాక్సేషన్ – గైడెడ్ మెడిటేషన్
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి...
ఏపీలో 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు, రూ.11,400 కోట్లు కేటాయింపు – మంత్రి...
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జూలై 13, సోమవారం నాడు పశ్చిమగోదావరిలోని ఏజెన్సీ ప్రాంతాలలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయిగూడెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను...
ఏపీలో 24 గంటల్లో కరోనా వలన 37 మంది మృతి, 1935 కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో గతకొన్ని రోజులుగా పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1935 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వీటిలో 1919 మంది స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు...
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల, 88.78 శాతం పాస్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సోమవారం నాడు 12 వ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 88.78 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు సీబీఎస్ఈ వెల్లడించింది....
తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై స్టే జూలై 15 వరకు పొడిగింపు
తెలంగాణలో సచివాలయ భవనాల కూల్చివేత పక్రియపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ జూలై 13, సోమవారం వరకు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. సచివాలయం కూల్చివేతకు సంబంధించి...
కరోనా బాధితులకు ‘హోమ్ ఐసోలేషన్ కిట్’ అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో జూలై 12, ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34,671 కి చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం...
కరోనా అరికట్టడంలో ఏపీ ప్రభుత్వం సమర్థంగా పనిచేయడం లేదు, జనసేన ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని బీజేపీ, జనసేన పార్టీ కీలక నేతల సమావేశంలో అభిప్రాయపడినట్టు జనసేనపార్టీ తెలిపింది. ఈ మేరకు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్...
ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్...
తెలంగాణలో చెరువులు, చెక్ డ్యాములు ఎప్పుడూ నిండే ఉండాలి – సీఎం కేసీఆర్
రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కాల్వల ద్వారా ఇప్పటి వరకు సాగునీరు అందని ప్రాంతాలను గుర్తించి, వాటికి సాగునీరు అందించే ప్రణాళికపై జూలై 12, ఆదివారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సుదీర్ఘ సమీక్ష...
పద్మనాభస్వామి ఆలయ నిర్వహణపై ట్రావెన్కోర్ రాజకుటుంబానికి హక్కు, సుప్రీం కోర్టు కీలక తీర్పు
కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయం నిర్వహణకు సంబంధించి సుప్రీం కోర్టు జూలై 13, సోమవారం నాడు కీలక తీర్పు వెల్లడించింది. ఆలయ నిర్వహణ, ఆలయం ఆస్తుల్లో హిందూధర్మ చట్టం ప్రకారం...
దేశంలో కరోనా తీవ్రత: ఒక్కరోజే 28,701 కరోనా కేసులు, 500 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. జూలై 13, సోమవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 8,78,254 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత...
రాజ్భవన్ లో 48 మందికి కరోనా, ‘4టీ’ విధానం పాటించాలన్న గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువుగా ఉంది. దీంతో కరోనా ప్రభావం రాజ్భవన్ పై కూడా పడింది. ముందుగా స్పెషల్ పోలీసు బెటాలియన్ లో కొంతమందికి కరోనా...
తెలంగాణలో కొత్తగా 1269 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదు
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1269 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 12, ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 34,671 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
కరోనా: తెలంగాణలో 33 వేలు దాటిన పాజిటివ్ కేసులు, 348 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలో మరో 1178 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 11, శనివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 33,402 కి...





















































