ఏపీలో 35 వేలు దాటిన కరోనా కేసులు, 452 కి పెరిగిన మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 2432 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 15, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం‌ కేసుల సంఖ్య 35451 కు చేరింది. మొత్తం కేసుల్లో...

“పారాణి” విశిష్టతపై డాక్టర్ అనంత లక్ష్మి విశ్లేషణ

0
డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో...

“కళ్యాణలక్ష్మి పథకం” పై సమీక్ష, రూ. 675 కోట్లు విడుదల

0
తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా కళ్యాణలక్ష్మి పథకంపై జూలై 15, బుధవారం నాడు బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్...

గాంధీ ఆసుపత్రిలో సమ్మె విరమించిన ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది

0
గాంధీ ఆసుపత్రిలో గత రెండురోజులుగా ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టుగా వారు పిలుపు నిచ్చారు. కాగా సిబ్బందితో ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ చ‌ర్చ‌లు...

తెలంగాణలో 37 వేలు దాటిన కరోనా కేసులు, 375 కి పెరిగిన మరణాలు

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 1524 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 14, మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 37,745 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...

పట్టణప్రగతి, రైతు వేదికలపై జిల్లా కలెక్టర్లతో తెలంగాణ సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

0
తెలంగాణ రాష్ట్రంలోని 17 జిల్లాలకు స్థానిక సంస్థల కోసం అదనపు కలెక్టర్ల నియామకంతో మొత్తం 29 జిల్లాలకు అదనపు కలెక్టర్లను నియమించినట్టు అయింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...

ప్రత్యేక ఇసుక కార్పోరేషన్, వైఎస్ఆర్ చేయూతపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జూలై 15, బుధవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...

సినిమా సాంగ్స్ ఎన్ని రకాలు?, సాంగ్స్ ఏఏ సందర్భాల్లో రావాలి? – పరుచూరి గోపాలకృష్ణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...

దేశంలో త్వరలో 5G సేవలు, జియో‌లో‌ రూ.33,737 కోట్ల పెట్టుబడి పెట్టనున్న గూగుల్

0
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 43వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) జూలై 15, బుధవారం నాడు జరిగింది. ఈ సమావేశానికి నేతృత్వం వహించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పలు కీలక నిర్ణయాలను...

ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు: 24 గంటల్లో 2432 కేసులు, 44 మరణాలు...

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 2432 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 2412 మంది...

సీబీఎస్ఈ 10 వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుదల, 91.46 శాతం పాస్

0
సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) బుధవారం నాడు 10 వ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 18 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి...

తెలంగాణలో 3 ప్రైవేట్‌ మెడికల్ కాలేజీల్లో కరోనాకు ఉచిత చికిత్స

0
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటుగా ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా...

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ,కేబినెట్ ఆమోదం

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జూలై 15, బుధవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు....

పెరుగుతున్న కరోనా కేసులు, జూలై 16 నుంచి 31 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్

0
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో రోజురోజుకి కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రాలు మరోసారి లాక్‌డౌన్ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది....

రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేరిన సచిన్ పైలట్

0
రాజస్థాన్ ప్రభుత్వంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతుంది. తిరుగుబాటు పరిస్థితుల దృష్ట్యా సచిన్‌ పైలట్‌పై కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణా చర్యలకు దిగింది. ఉపముఖ్యమంత్రి పదవి నుంచి, పార్టీ పీసీసీ అధ్యక్ష...

తెలంగాణలో 17 మంది అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) నియామకం

0
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల ప్రకారం పల్లె ప్రగతి మరియు పట్టణ ప్రగతి కార్యక్రమాలను మెరుగుపరిచేందుకు 17 మంది అధికారులను (8- ఐఏఎస్, 9 స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు) అదనపు...

కరోనా చికిత్సకు వాడే మందులను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్న ముఠా అరెస్ట్

0
కరోనా చికిత్సలో ఉపయోగించే యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ను హైదరాబాద్ నగరంలో బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న ఒక ముఠాను జూలై 14, మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌...

దేశంలో కరోనా విజృంభణ: 24 గంటల్లో 29,429 కేసులు, 582 మరణాలు నమోదు

0
భారత్ లో కోవిడ్-19 (కరోనావైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 25 వేలకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జూలై 15, బుధవారం ఉదయానికి దేశంలో మొత్తం...

తెలంగాణలో మరో 1524 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు

0
తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1524 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూలై 14, మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 37,745...

ఏపీలో 33 వేలు దాటిన కరోనా కేసులు, 408 కి పెరిగిన మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా ప్రభావం పెరుగుతుంది. జూలై 14, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం‌ కేసుల సంఖ్య 33019 కు చేరింది. మొత్తం కేసుల్లో 30163 రాష్ట్రంలో...