లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు లాక్‌డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది....

ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు నమోదు, మొత్తం సంఖ్య 1930

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మే 9, శనివారం ఉదయానికి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1930 కు చేరినట్టు రాష్ట్ర వైద్య...

మద్యం దుకాణాలు మూసేయండి – హైకోర్టు ఆదేశాలు

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ మూడో విడతలో కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడు ప్రభుత్వం మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వగా, ఆ తర్వాతి...

భారత్ లో 60 వేలకు చేరువలో కరోనా కేసులు, 1981 మరణాలు

0
భారత్ లో గత కొన్ని రోజులుగా కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి ప్రభావం మరింత ఎక్కువైంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3,320 కరోనా పాజిటివ్ కేసులు, 95 కరోనా మరణాలు నమోదయ్యాయి....

విశాఖ గ్యాస్ లీక్ ఘటన: రూ.30 కోట్లు పరిహారం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

0
విశాఖపట్నం నగరంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 11...

తెలంగాణలో గ్రీన్ జోన్ లోకి మరో 14 జిల్లాలు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, పాజిటివ్ కేసుల సంబంధిత విషయాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. మే 8, శుక్రవారం నాడు 10...

క‌రోనా సమయంలోనూ రైతు బంధు, రుణ‌మాఫీ, ఉపాధి హామీ నిధుల విడుద‌ల‌

0
క‌రోనా క‌ష్ట కాలంలోనూ ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతు బంధు నిధులు రూ.7వేల కోట్లు, 25వేల లోపు రుణాల ఏక‌మొత్తం మాఫీ కోసం రూ.1200 కోట్లు, ఉపాధి హామీ...

లాక్‌డౌన్ లో సీజ్ చేసిన వాహనాలను తిరిగి ఇచ్చేయండి – తెలంగాణ డీజీపీ

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ లో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ముందుగా...

బ్లూబెర్రీస్ బనానా ఐస్ క్రీం తయారుచేసుకోవడం ఎలా?

0
పుడియో రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇళ్లలో తయారుచేసుకోగలిగే అనేక ఆహార వంటకాల వివరాలను అందిస్తున్నారు. సాధారణ వంటకాల నుంచి పలు ప్రాంతాలలోని ప్రసిద్ధి గాంచిన వంటకాలను కూడా తయారు చేసుకోవడం ఎలాగో తెలియజేస్తున్నారు....

మాస్కులు లేకపోతే కెమెరాలు పట్టేస్తాయి – డీజీపీ మహేందర్ రెడ్డి

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మాస్కు ధరించడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లోప్రతి ఒక్కరూ ఫేస్ కవర్ / మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ, ఈ నిబంధనను...

జూలై 1 నుంచి 15 వరకు సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు నిర్వహణ

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10 వ తరగతి, 12 వ తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి...

తెలంగాణ రైస్ మిల్లుల్లో పనిచేసేందుకు బీహార్ నుంచి 300 మంది హమాలీల రాక

0
తెలంగాణ రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో పనిచేయడానికి బీహార్ లోని ఖగారియా జిల్లా నుంచి దాదాపు 300 మంది హమాలీలు మే 8, శుక్రవారం నాడు ప్రత్యేక రైలులో హైదరాబాద్ కు చేరుకున్నారు. రాష్ట్ర...

విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన: 48 గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి…

0
విశాఖపట్నం నగరంలో రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నగరంలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో గల ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి లీకైన రసాయన వాయువును అదుపుచేయడానికి అన్నివిధాలుగా...

కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు లాక్‌డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా నివారణకు లాక్‌డౌన్ అమలు చేయడమే కాకుండా, తెలంగాణ...

వలస కూలీల దుర్మరణం బాధాకరం- పవన్ కళ్యాణ్

0
మహారాష్ట్ర రాష్ట్రంలో ఔరంగబాద్‌ ప్రాంతంలో మే 8, శుక్రవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వలస కూలీల దుర్మరణం బాధాకరమని, ఈ ఘటన తీవ్ర దిగ్భాంతికి గురిచేసిందని...

రూ.50 కోట్లు డిపాజిట్ చేయండి – ఎల్‌.జి.పాలిమర్స్‌ కు ఏన్జిటీ ఆదేశాలు

0
విశాఖపట్నం నగరంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే...

కరోనా నేపథ్యంలో ఏపీలో కేంద్ర బృందం పర్యటన

0
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, పశ్చిమ్‌ బెంగాల్‌, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై నగరాలకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్...

ఏపీలో 1887, తెలంగాణలో 1122 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే వుంది. మే 8, శుక్రవారం మధ్యాహ్నానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1887 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌...

దేశంలో పెరిగిన కరోనా తీవ్రత, 56 వేలు దాటినా పాజిటివ్ కేసులు

0
భారత్ లో కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావంతో రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3390 కరోనా పాజిటివ్ కేసులు, 103 కరోనా మరణాలు...

వలస కూలీలపై దూసుకెళ్లిన గూడ్స్‌రైలు, 14 మంది మృతి

0
మహారాష్ట్ర రాష్ట్రంలో ఔరంగబాద్‌ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్‌ రైలు దూసుకెళ్లడంతో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు....