ఇంటర్ పరీక్షా కేంద్రాల వివరాల కోసం ప్రత్యేక యాప్
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 4వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి. దీంతో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం ఈసారి తెలంగాణ ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది....
ఔదార్యం చాటుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోసారి తన గొప్పమనసుతో మానవత్వాన్ని చాటుకున్నారు. వికలాంగుడైన ఓ వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత మానవత్వంతో ఆలకించి, సమస్యను పరిష్కరించారు. ఫిబ్రవరి 27, గురువారం మధ్యాహ్నం...
కరోనా ప్రభావంతో భారీగా కుదేలైన దేశీయ మార్కెట్లు
కోవిడ్ - 2019 (కరోనా వైరస్) ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తుండడంతో ఆ ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై పడింది. దీంతో దేశీయ మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో కోనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28, శుక్రవారం...
ఐపీఎల్–2020: సన్రైజర్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ నియామకం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2020 సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా వ్యవరించనున్నాడు. ఈ మేరకు సన్రైజర్స్ హైదరాబాద్ అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్నీ తెలియజేసే...
కానిస్టేబుల్ శ్రీధర్ పై సస్పెన్షన్ వేటు
సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం వెలిమెల నారాయణ బాలికల కళాశాలలో విద్యార్థిని సంధ్యారాణి(16) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని, విద్యార్థిని కుటుంబానికి...
చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్తో మంత్రి కేటీఆర్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 27, గురువారం నాడు భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్తో సమావేశమయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న కృష్ణమూర్తిని...
అభయహస్తం పథకంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
ఫిబ్రవరి 27, గురువారం నాడు “అభయ హస్తం” పథకంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ పథకం కింద అందుతున్న...
విశాఖ విమానాశ్రయం బయట రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు
ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటన కోసం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 27, గురువారం ఉదయం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ...
” నీరు ” తెలుగు షార్ట్ ఫిల్మ్
గోపాల్ గొండ దర్శకత్వం వహించిన " నీరు " తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆకట్టుకునే అంశంతో ఆసక్తికరంగా సాగుతుంది. నీటి సంరక్షణ అంశం నేపథ్యంలో, నీటి విలువను తెలియజేసేలా ఈ షార్ట్ ఫిల్మ్...
అనుమతిలేని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపులేని ఇంటర్మీడియట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఫిబ్రవరి 27, గురువారం నాడు హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టుకు ఇంటర్ బోర్డు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 విలేజ్ కోర్టులు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 గ్రామ న్యాయాలయాల(విలేజ్ కోర్టుహౌస్)లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 26, బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో గ్రామ న్యాయాలయానికి జూనియర్ సివిల్ జడ్జి లేదా...
చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉద్రిక్తత, అడ్డుకుంటున్న వైసీపీ శ్రేణులు
ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటన కోసం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 27, గురువారం ఉదయం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో స్వాగతం పలికేందుకు...
ఢిల్లీ హైకోర్టు జడ్జి బదిలీ, కాంగ్రెస్ విమర్శలపై స్పష్టతనిచ్చిన కేంద్రం
ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనంలో సభ్యులైన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ బదిలీ అయ్యారు. ఆయనను పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి...
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఫిబ్రవరి 26, బుధవారం నాడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యామ్ప్రసాద్రెడ్డి,...
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో రెండో ర్యాంకుకు పడిపోయిన కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని చేజార్చుకుని రెండో ర్యాంకుకు పడిపోయాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన తోలిటెస్టులో కేవలం...
రేపు విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్న చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ప్రకాశం, చిత్తూరు జిల్లాలలో చంద్రబాబు...
వివాదాలు లేని భూములనే ఇళ్ల స్థలాలకు ఇవ్వండి – పవన్ కళ్యాణ్
పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా రాజధాని అమరావతి పరిధిలోని పలు గ్రామాల్లో సేకరించిన భూములను ఇళ్ల స్థలాల పంపిణీకి కేటాయిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కృష్ణా,...
ఒక మనిషిలో మార్పు ఎలా వస్తుంది?
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వంగిపురపు రవికుమార్ సైకాలజీ, ఫిలాసఫీ, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. భారత్ తో పాటుగా పలు దేశాల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు,...
జనగామలో ఆకస్మిక పర్యటన చేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 24వ తేదీన మొదలవగా, మార్చ్ 4 వరకు కొనసాగనుంది....
ఢిల్లీ అల్లర్లకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలి – సోనియా గాంధీ
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన ఫిబ్రవరి 26, బుధవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘటనలు, తాజా పరిస్థితులపై...






















































