మార్చ్ 6 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

0
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మార్చ్ 6వ తేదీ నుంచి బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మార్చి 6న ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ సమావేశాలు...

భారత్ తో టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన న్యూజిలాండ్

0
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా క్రైస్ట్‌చర్చ్‌ సిటీలోని హాగ్లీ ఓవల్‌ మైదానంలో భారత్ – న్యూజిలాండ్‌ మధ్య జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం...

రూ.3,309 కోట్ల వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం

0
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఫిబ్రవరి 29, శనివారం నాడు ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. 2020-2021 సంవత్సరానికి గాను రూ.3,309...

స్పేస్ మేనేజ్ మెంట్ ప్రాధాన్యతను తెలుసుకోండి – యండమూరి వీరేంద్రనాథ్

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘స్పేస్ మేనేజ్ మెంట్’ అనే అంశం గురించి వివరించారు. మనుషులకు టైం మేనేజ్ మెంట్(నిర్వహణ) ఎంత ముఖ్యమో, స్పేస్ మేనేజ్ మెంట్ కూడా...

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై తెలంగాణ సీఎస్‌ సమీక్ష

0
ఫిబ్రవరి 29, శనివారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...

ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ముకేశ్‌ అంబానీ భేటీ

0
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో ఫిబ్రవరి 29, శనివారం నాడు రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్‌ అంబానీ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను...

గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల సమావేశం

0
తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల, ఎంపీలు ఫిబ్రవరి 29, శనివారం నాడు గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, కోదండరెడ్డి, అన్వేష్ రెడ్డి, డీసీసీ...

74వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు 74వ రోజుకి చేరుకున్నాయి. రైతులు, మహిళలు పలు విధాలుగా వారి నిరసనను కొనసాగిస్తున్నారు. మందడం, తుళ్లూరు...

డిప్రెషన్ నుంచి బయట పడటం ఎలా? – డా. బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘డిప్రెషన్ నుంచి బయట పడటం ఎలా?’ అనే అంశం గురించి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది డిప్రెషన్ తో...

తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు వీరే

0
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 29, శనివారం నాడు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి జిల్లాల వారీగా...

కరోనా భయం వీడండి, చికెన్, ఎగ్స్ తినండి – మంత్రి కేటీఆర్

0
కరోనా వైరస్‌కు చికెన్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కరోనాపై భయం వీడి, చికెన్, ఎగ్స్ తినండంటూ ప్రజలకు సూచించారు. చికెన్‌,...

ఏపీ గవర్నర్ తో టీడీపీ నేతల బృందం భేటీ

0
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఫిబ్రవరి 29, శనివారం నాడు టీడీపీ పార్టీ నేతలు భేటీ అయ్యారు. రెండ్రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటన సందర్భంగా పోలీసులు...

తెలంగాణాలో తొమ్మిది యూనివర్సిటీలకు ఈసీల నియామకం

0
తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని, ముందుగా అందుకోసం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) మెంబర్ల నియామకాలు వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అధికారులను...

న్యూజిలాండ్ తో రెండో టెస్టు తోలి ఇన్నింగ్స్ లో భారత్ 242 ఆలౌట్

0
క్రైస్ట్‌చర్చ్‌ సిటీలోని హాగ్లీ ఓవల్‌ మైదానంలో భారత్ - న్యూజిలాండ్‌ మధ్య ఫిబ్రవరి 29, శనివారం నాడు రెండో టెస్టు మొదలైంది. ఈ టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 242 పరుగులకే ఆలౌట్...

తెలంగాణ రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ డిమాండ్

0
తెలంగాణ రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా లేనంతగా విద్యుత్ డిమాండు పెరిగింది. ఫిబ్రవరి 28, శుక్రవారం నాడు ఉదయం...

దిశ నిందితుల కుటుంబాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

0
తెలంగాణ రాష్ట్రంలో యువ వైద్యురాలు దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కు సంబంధించి న్యాయ విచారణ కోసం సుప్రీం కోర్టు గతంలోనే...

సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం

0
కర్నూలు నగర శివారులోని కట్టమంచి రామలింగా రెడ్డి పాఠశాలలో చదువుకున్న సుగాలి ప్రీతిపై లైంగిక దాడి, ఆపై హత్య చేయబడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2017లో ఈ ఘటన...

ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా శ్రీవాస్తవ నియామకం

0
ఢిల్లీ నూతన పోలీసు కమిషనర్‌గా ఎస్‌.ఎన్‌.శ్రీవాస్తవ నియమించబడ్డారు. ఈ నియామకాన్ని కేంద్ర హోంశాఖ అధికారిక వర్గాలు దృవీకరించాయి. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు కమిషనర్‌ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అమూల్య పట్నాయక్‌ ఫిబ్రవరి 29,...

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మార్చి 6కు వాయిదా

0
హైదరాబాద్ లోని నాంపల్లి లోగల సీబీఐ, ఈడీ కోర్టులో ప్రతి శుక్రవారం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది....

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఫిబ్రవరి 28, శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శనకు వెళ్లడం ఇది రెండోసారి. ముందుగా ఏరియల్‌...