రోహిత్, రాహుల్ శతకాలు, కుల్‌దీప్‌ హ్యాట్రిక్- భారత్ ఘనవిజయం

0
భారత్-వెస్టిండీస్‌ మధ్య విశాఖలో డిసెంబర్ 18, బుధవారం నాడు జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ జట్టు 107 పరుగులతో ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్...

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన, తెలుగులో ‘శప్తభూమి’ నవలకు అవార్డు

0
కేంద్ర సాహిత్య అకాడమీ-2019 సంవత్సరానికి గానూ అవార్డులను ప్రకటించింది. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ కంబర్‌ అధ్యక్షతన డిసెంబర్ 18, బుధవారం నాడు సమావేశమైన అవార్డుల కమిటీ 23 భాషలకు సంబంధించిన రచయితలను...

అనంతపురం జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన

0
టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీ పటిష్టతపై నేతలకు దిశా నిర్దేశం చేస్తూ చంద్రబాబు వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే....

నిర్భయ దోషి పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీం కోర్టు

0
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషి అక్షయ్‌ సింగ్‌ వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేవేసింది. తనకు విధించిన మరణశిక్షపై పునఃసమీక్షించాలంటూ అక్షయ్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై డిసెంబర్...

కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఎన్‌ఎండీసీతో ఒప్పందం, ఈ నెల 23న శంకు స్థాపన

0
కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె – పెద్దదండ్లూరు గ్రామాల పరిధిలో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌...

పౌరసత్వ సవరణ చట్టంపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు

0
బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజలను విభజించే విధంగా ఈ పౌరసత్వ సవరణ చట్టం...

మూడు రాజధానుల నిర్ణయంపై పవన్ కళ్యాణ్ స్పందన

0
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున రాష్ట్రానికి మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు....

ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుబడుల ఆకర్షణ- మంత్రి కేటీఆర్

0
తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ పైన సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్ ఇప్పటికే టీఎస్ ఐపాస్ ద్వారా 11569 కంపెనీలకు అనుమతులు సుమారు 6లక్షల మందికి ఉద్యోగాల కల్పన మరింత ఉపాధి...

ఆగమ శాస్త్ర నియమాల ప్రకారమే నిర్మాణాలు -సీఎం కేసీఆర్

0
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 17, మంగళవారం నాడు యాదాద్రిలో పర్యటించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఆరున్నర గంటల పాటు యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు శాశ్వతంగా...

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు! – సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు రాష్ట్ర రాజధాని విషయంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక స్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా...

అసెంబ్లీ నుంచి 9మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

0
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాడు సభ మొదలైన తరువాత ముందుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అనంతరం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అంశం, ఉపాధి హామీ పనుల...

రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

0
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సమయాల్లో పలు ఉద్యమాల సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేస్తూ డిసెంబర్ 17,...

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై ప్రివిలేజ్‌ మోషన్‌

0
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడుపై అధికార పక్షం ప్రివిలేజ్‌మోషన్‌ ప్రవేశ పెట్టింది. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి...

డిసెంబర్ 20న ఎల్.బి.స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ విందు

0
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డిసెంబర్ 20, శుక్రవారం సాయంత్రం ఎల్.బి.స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించనున్న క్రిస్మస్ విందుకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్...

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కు ఉరిశిక్ష

0
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కు దేశ ద్రోహం కేసులో డిసెంబర్ 17, మంగళవారం నాడు మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది. పర్వేజ్ ముషారఫ్‌పై నమోదైన దేశద్రోహం కేసును...

యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన

0
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 17, మంగళవారం నాడు యాదాద్రిలో పర్యటిస్తున్నారు. యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. లక్ష్మీ నరసింహ స్వామి వారిని...

డిసెంబర్ 26న తిరుమల, శ్రీశైలం ఆలయాల మూసివేత

0
డిసెంబర్ 26, గురువారం నాడు సూర్య గ్రహణం కారణంగా తిరుమల, శ్రీశైలం ఆలయాలు మూతపడనున్నాయి. సూర్య గ్రహణం కారణంగా 13 గంటలపాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు...

తెలంగాణలో మద్యం ధరల పెంపు

0
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుబాటులో ఉన్న అన్ని రకాల మద్యం ధరలను 10 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మద్యం బాటిల్ పరిమాణాన్ని...

వెస్టిండీస్ ఆటగాళ్లకు భారీ జరిమానా

0
భారత్-వెస్టిండీస్‌ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో డిసెంబర్ 15న జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే వెస్టిండీస్ జట్టుకు ఊహించని షాక్...

ఆర్టీసీ విలీనం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పేర్ని నాని

0
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 16, సోమవారం నాడు ప్రభుత్వం పలు బిల్లులను సభలో ప్రవేశ పెట్టగా, వాటిపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ విలీనం బిల్లును...