ఉన్నావ్ కేసులో కుల్దీప్సింగ్ ను దోషిగా నిర్ధారించిన ఢిల్లీ కోర్టు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటనపై ఢిల్లీలోని తీస్హజారీ కోర్టు డిసెంబర్ 16, సోమవారం నాడు సంచలనం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ మాజీ...
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ
తెలంగాణలో పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. ఆయన్ను ఎక్సైజ్ శాఖ కమిషనర్గా నియమించారు. జోగులంబ-గద్వాల్ జిల్లా కలెక్టర్...
రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ ఎస్.కె.జోషి సమీక్ష
రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ఈ నెల 20 నుండి 28 వరకు శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రానికి రానున్న సందర్భంగా వివిధ శాఖల అధికారులు పకడ్బంది ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
పేపర్ తో క్రిస్మస్ ట్రీ తయారుచేసుకోవడం ఎలా?
డిసెంబర్ నెల ప్రారంభం నుంచే క్రిస్మస్ సందడి మొదలైంది. అందరి ఇళ్లల్లో క్రిస్మస్ ట్రీలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమవుతున్నారు. మార్కెట్లో పలు రకాల క్రిస్మస్...
డిసెంబర్ 18న జీఎస్టీ మండలి భేటీ
జీఎస్టీ మండలి సమావేశం డిసెంబర్ 18, బుధవారం నాడు జరగనుంది. జీఎస్టీ వసూళ్లు నవంబర్ నెలలో 6 శాతం పెరిగి మూడు నెలల తర్వాత 1.03 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో...
నిజామాబాద్, జగిత్యాలలో పసుపు రైతుల ఆందోళన
నిజామాబాద్ జిల్లాలో పలు మండలాల్లో పసుపు రైతులు ఆందోళనకు దిగారు. తక్షణమే పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పసుపు బోర్డు తీసుకు వస్తానని...
డిసెంబర్ 17న కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం జగన్ విందు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 17, మంగళవారం నాడు ముగియనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ విందుకు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన...
పౌరసత్వ సవరణ చట్టంపై ఢిల్లీలో ఉద్రిక్తం
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పాటు పశ్చిమబెంగాల్, అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివారం నాడు పలు చోట్ల నిరసన...
తొలి వన్డేలో భారత్ పై వెస్టిండీస్ గెలుపు
భారత్-వెస్టిండీస్ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో డిసెంబర్ 15, ఆదివారం నాడు జరిగిన తొలి వన్డే మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ జట్టు నిర్దేశించిన 288 పరుగుల...
ఏపీలో జనవరి 10 నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి మరియు క్రిస్మస్ సెలవుల షెడ్యూలును ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని పాఠశాలలకు క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. సంక్రాంతి పండుగకు జనవరి...
‘అదృష్టవంతులంటే ఎవరు? – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘అదృష్టవంతులంటే ఎవరు?’ అనే అంశంపై మాట్లాడారు. సమాజంలో చాలామంది వారికీ వారే దురదృష్టవంతులుగా భావిస్తూ సంతోషానికి దూరంగా బతుకుతుంటారని...
రాజధానిపై స్పష్టత కోసమే కమిటీ – బొత్స సత్యనారాయణ
శాసనసభా వ్యవహారాలు, రాజధాని అమరావతిపై కమిటీ, విశాఖ మెట్రో, మున్సిపల్ ఎన్నికలు వంటి పలు అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధానిపై స్పష్టత కోసమే...
మెదడుకు పదును పెట్టడం ఎలా? – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘మెదడుకు పదును పెట్టడం ఎలా?’ అనే అంశం గురించి వివరించారు. మెదడుకు ఎంత పనిచెపితే అంత పదునుగా తయారవుతుందని, ముఖ్యంగా కొంతమంది పిల్లల్లో...
‘భారత్ బచావో’ ర్యాలీలో కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేతలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 14, శనివారం నాడు 'భారత్ బచావో' ర్యాలీ చేపట్టింది. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన ఈ బహిరంగ సభకు కాంగ్రెస్...
జనసేనకు రాజు రవితేజ్ గుడ్బై
జనసేన పార్టీ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన రాజు రవితేజ్ డిసెంబర్ 13, శుక్రవారం నాడు పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్న రాజు రవితేజ్ పార్టీకీ...
ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్
మరికొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అధికారం చేజిక్కించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్...
కడప స్టీల్ ప్లాంట్ కోసం 3,148 ఎకరాల భూమి అప్పగింత
కడప జిల్లాలో స్టీల్ప్లాంట్ నిర్మాణానికి అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి – పెద్దనందులూరు గ్రామాల పరిధిలో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్...
జనవరి 2 నుంచి 11 వరకు రెండో దశ పల్లె ప్రగతి – ఎర్రబెల్లి...
గ్రామాలలో చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం- పల్లె ప్రగతి పురోగతిపై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. ఆ కార్యక్రమానికి కొనసాగింపుగా జనవరిలో పది రోజుల...
ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం
గతంలో విజయవాడ ప్రాంతంలోని ఓ వసతిగృహంలో బీఫార్మసీ విద్యార్థిని సయ్యద్ ఆయేషా మీరా దారుణ హత్యకు గురవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే హత్య జరిగిన పలు పరిణామాల అనంతరం...
గాయపడ్డ భువనేశ్వర్ స్థానంలో శార్దూల్కు పిలుపు
భారత్-వెస్టిండీస్ మధ్య డిసెంబర్ 14,18, 22 తేదీలలో మూడు వన్డే ఇంటర్నేషనల్స్ (వన్డేలు) మ్యాచ్లు జరగనున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్ పై టీ20 సిరీస్ కైవసం చేసుకొని వన్డే సిరీస్ కు సిద్దమవుతున్న...




















































