టీటీడీ ఆగమ సలహా మండలి సభ్యునిగా రమణ దీక్షితులు నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆగమ సలహా మండలి సభ్యునిగా ఏవీ రమణ దీక్షితులు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకనుగుణంగా టీటీడీ తిరిగి ఆయన్ను విధుల్లోకి తీసుకుంది. ఈ మేరకు నవంబర్...
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై ఇంగ్లీషు మీడియం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 5, మంగళవారం నాడు వైద్య, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్కూళ్లు, ఆస్పత్రుల్లో నిర్వహించబోయే నాడు–నేడు కార్యక్రమంపై చర్చించారు. ఈ సమీక్షలో విద్యాశాఖకు...
పీవీ సింధుకు మరో షాక్, చైనా ఓపెన్ తొలి రౌండ్లోనే ఓటమి
మహిళా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం పతకం గెలుచుకున్న పూసర్ల వెంకట (పీవీ) సింధుకు మరోసారి చుక్కెదురైంది. నవంబర్ 5, మంగళవారం నాడు మొదలైన చైనా ఓపెన్ వరల్డ్ టూర్...
రాజధానిని పులివెందులకు మార్చుకుంటే నయం – పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 5, మంగళవారం నాడు విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలు, జిల్లా నియోజకవర్గాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ఒడిశా రాష్ట్రంలో గల తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్కు కేటాయించాలని ఈ లేఖలో సీఎం...
అసలు ఎందుకు ఈ జీవితం – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....
శశికళకు మరో షాక్, 1,600 కోట్ల ఆస్తుల జప్తు
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు, అన్నాడీఎంకే నేత శశికళకు మరో షాక్ తగిలింది. శశికళకు చెందిన 1,600 కోట్ల రూపాయలు విలువజేసే ఆస్తులను ఐటీ అధికారులు నవంబర్ 5, మంగళవారం నాడు...
ఆర్టీసీని తీసేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి – అశ్వత్థామరెడ్డి
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 32 రోజులుగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ నవంబర్ 5, మంగళవారం అర్ధరాత్రి కల్లా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని డెడ్...
నవంబర్ 14 నుంచి నాడు-నేడు కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 5, మంగళవారం నాడు వైద్య, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్కూళ్లు, ఆస్పత్రుల్లో నిర్వహించబోయే నాడు–నేడు కార్యక్రమంపై చర్చించారు. ఈ కార్యక్రమం ద్వారా...
ఇసుక కొరతపై నవంబర్ 14న చంద్రబాబు దీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నాయి. భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా టీడీపీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపధ్యంలో...
తహసీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తన కార్యాలయంలోనే ఓ దుండగుడి చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో మంటల్లో చిక్కుకున్న తహసీల్దార్ విజయారెడ్డిని రక్షించే ప్రయత్నం చేసిన ఆమె...
అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కార అవార్డు పేరు మార్పు, సీఎం జగన్ ఆగ్రహం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందజేస్తున్న ప్రతిభా పురస్కారాల పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారాలగా పేరు మార్చారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ నవంబర్ 4,...
గడువు దాటితే ఆర్టీసీ కార్మికులను చేర్చుకోం – సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 4, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో ఆర్టీసీ సమ్మెపై మరో సారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రకటించిన...
ఐపీఎల్లో పవర్ ప్లేయర్ నిబంధన?
గత 12 సీజన్లుగా క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), 13వ సీజన్ కు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఐపీఎల్ 2020లో ఒక కొత్త మార్పు చోటుచేసుకునే అవకాశం...
శ్రీనగర్లో గ్రనేడ్ దాడి, ఒకరి మృతి 18మందికి గాయాలు
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి దాడి చేసారు, శ్రీనగర్లో గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. నవంబర్ 4, సోమవారం మధ్యాహ్నం శ్రీనగర్లోని మౌలానా ఆజాద్ రోడ్లోని మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ...
ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా ఆయన్ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ...
తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం
హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్మెట్ లో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనే, తహసీల్దార్ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలతో ఆమె అక్కడిక్కడే మృతి చెందారు. తహసీల్దార్ను...
ఇసుక కొరత తాత్కాలిక సమస్య – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, నవంబర్ 4 సోమవారం నాడు రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక కొరత వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. ఇసుక...
బీజేపీలో చేరిన మోత్కుపల్లి నరసింహులు
తెలంగాణలో సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు నవంబర్ 4, సోమవారం నాడు బీజేపీ పార్టీలో చేరారు. మొదటగా బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మోత్కుపల్లి...
బయోడైవర్సిటీ కూడలి వద్ద ఫ్లైఓవర్ ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఐటీ కారిడార్లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 3, సోమవారం నాడు బయోడైవర్సిటీ కూడలి వద్ద డబుల్ హైట్ ఫ్లైఓవర్ను తెలంగాణ రాష్ట్ర...























































