ఆర్టికల్-370 పిటిషన్లపై అక్టోబర్ లో విచారణ
జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్-370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన అంశాలపై దాఖలైన వివిధ పిటిషన్లపై, ఆగస్టు 28 బుధవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కశ్మీర్ కు సంబంధించి దాఖలైన మొత్తం...
రాజధాని మార్పుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలు
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు బుధవారం నాడు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మార్పు అంశంపై మాట్లాడారు. రాజధాని పై రాష్ట్ర మంత్రులు చేసే వ్యాఖ్యలు ప్రజలలో గందరగోళానికి...
బొత్స వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ అల్లుడు భరత్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో, రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినదంటూ పలువురు పేర్లతో ఉన్న భూమి వివరాలను ప్రకటించారు. రాజధాని...
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన కలెక్టర్లు
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు ఆగస్టు 27, మంగళవారం నాడు వరంగల్ చేరుకున్నారు. అక్కడ రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. రాత్రికి...
1.76 లక్షల కోట్ల బదిలీకి రిజర్వ్ బ్యాంకు ఆమోదం
కేంద్ర ప్రభుత్వానికి రూ. 1.76 లక్షల కోట్ల మేర డివిడెండ్, అదనపు నిధులు బదలాయింపు చేయడానికి రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా(ఆర్బీఐ) బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్...
కేబినెట్ విస్తరణపై సీఎం కేసీఆర్ కసరత్తు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు. ప్రస్తుతం మంత్రివర్గంలో 12 మంది ఉండగా, విస్తరణలో మరో ఆరుగురు చోటు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే ఒకేసారి ఆరుగురికి మంత్రివర్గంలో...
ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్- టాప్ 10లో బుమ్రా
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మంగళవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఏడో స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్ తో జరిగిన తొలిటెస్టులో అద్భుతమైన బౌలింగ్...
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు
ఢిల్లీలోని ప్రఖ్యాత ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టాలని డీడీసీఏ నిర్ణయించుకుంది. గతంలో అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా వ్యవహరించారు. బీసీసీఐ లోను కీలక పదవులు నిర్వహించి, క్రికెట్...
సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో కొత్త ఇసుక పాలసీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఇసుక విధానంపై కీలక ప్రకటన చేసారు. సెప్టెంబర్ 5 నుంచి రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీ అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇసుక...
టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ
ఆగస్టు 27, మంగళవారం నాడు హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉప ముఖ్యమంత్రి...
ఎపిసోడ్ 37 (ఆగస్టు 26) హైలైట్స్: నామినేషన్ పక్రియ, వరుణ్ సందేశ్ ని నామినేట్...
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
ప్రధాని మోడీని కలిసిన పీవీ సింధు
ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పూసర్ల వెంకట(పీవీ) సింధు ఈ రోజు కోచ్ గోపీచంద్ తో కలిసి మర్యాదపూర్వకముగా ప్రధాని నరేంద్ర మోడీని...
టీటీడీ ట్రెజరీలో వెండి కీరిటం, బంగారం మాయం
తిరుమల తిరుపతి దేవస్థానంలో తాజాగా మరో కలకలం చెలరేగింది. శ్రీవారి ఆభరణాలు చోరీకి గురైనట్టు టీటీడీ అధికారులు గుర్తించారు. టీటీడీ ట్రెజరీ నుంచి 5 కేజీల వెండి కీరిటంతో పాటు 2 బంగారు...
బడ్జెట్ పై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్
బడ్జెట్ రూపకల్పనపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సీనియర్ అధికారులతో కలిసి సోమవారం ప్రగతి భవన్ లో కసరత్తు చేశారు. ఆర్థిక మాంద్యం ప్రభావం దేశ వ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం...
కోడెల తరలించిన అసెంబ్లీ ఫర్నీచర్ స్వాధీనం
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గతంలో తరలించిన అసెంబ్లీ ఫర్నీచర్ ను సోమవారం నాడు అసెంబ్లీ, పోలీసు, రెవిన్యూ అధికారుల బృందం స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులోని కోడెల శివప్రసాద్ తనయుడు శివరామ్...
యూఎస్ ఓపెన్ లో సుమిత్ నగాల్ పై రోజర్ ఫెదరర్ విజయం
యూఎస్ ఓపెన్ లో తోలి రౌండ్ లో భారత ప్లేయర్ సుమిత్ నగాల్ పై రోజర్ ఫెదరర్ విజయం సాధించాడు. 20 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన ఈ స్విస్ దిగ్గజం...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ
జీ-7 దేశాల సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఫ్రాన్స్ లోని బియారిట్జ్ లో భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు సంయుక్తంగా నిర్వహించిన మీడియా...
కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్రకు బ్రేక్
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల 26 వ తేదీనుంచి తలపెట్టిన పాదయాత్రకు బ్రేక్ పడింది. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని,...
సుప్రీంకోర్టులో చిదంబరానికి ఎదురుదెబ్బ
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఈ రోజు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు...
ఎపిసోడ్ 35 (ఆగస్టు 24), ఎపిసోడ్ 36 (ఆగస్టు 25) హైలైట్స్: ఎలిమినేట్ అయిన...
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...






















































