యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఘనవిజయం
యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఘనవిజయం సాధించింది. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలోనే లక్ష్య ఛేదనలో అతి పెద్ద గెలుపును నమోదు చేసింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 359...
ఢిల్లీ వెళ్లిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 26 సోమవారం నాడు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఉదయం 11 గంటలకు నక్సలిజం పై కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశానికి హాజరవుతారు....
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎస్పీజీ భద్రత ఉపసంహరణ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎస్పీజీ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను ఉపసంహరిస్తూ ఆగస్టు 26 న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆయనకు...
చరిత్ర సృష్టించిన పీవీ సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ లో స్వర్ణం పతకం గెలుచుకున్న తోలి భారత షట్లర్ గా తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు కొత్తగా చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో...
ఆగస్టు 30,31 తేదీల్లో అమరావతిలో పవన్ కళ్యాణ్ పర్యటన
ఆగస్టు 24, శనివారం నాడు హైదరాబాద్ జనసేన కార్యాలయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలుసుకున్నారు. రాజధాని సమస్యలపై రైతుల పోరాటానికి...
శ్రీనగర్ నుంచి రాహుల్ గాంధీని వెనక్కి పంపిన పోలీసులు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లిన ప్రతిపక్ష పార్టీ నాయకులను శ్రీనగర్ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు. జమ్మూ కశ్మీర్ పునర్విభజన, ఆర్టికల్-370 రద్దు తరువాత...
ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ వాయిదా
విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ వాయిదా పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఎస్వీఆర్ సర్కిల్, కె.ఎన్ రోడ్ లో ఈ నెల 25వ తేదీన ఘనంగా విగ్రహం...
అమెరికా టూర్ ముగించుకుని తాడేపల్లి చేరుకున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని శనివారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. తొలుత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకొని, అక్కడి...
తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. సుప్రీం కోర్టు కొలీజియం సిపారసు చేసిన హైకోర్టు న్యాయవాదులు తడకమళ్ల వినోద్ కుమార్, అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డి, కూనూరు లక్ష్మణ్ ను న్యాయమూర్తులుగా...
బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ కన్నుమూత
బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన...
వైసీపీ సోషల్ మీడియాపై జనసేన ఫిర్యాదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా విభాగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన జనసేన పార్టీ నాయకులు రెండు...
హైదరాబాద్ పర్యటనలో అమిత్ షా
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగస్టు 23, శుక్రవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. రాత్రి 11.30 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న అమిత్ షా...
పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరంలా శరవేగంగా పూర్తి చేయాలి
కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేసి, వచ్చే వర్షాకాలంలో పంట పొలాలకు నీరందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులపై...
తొలిటెస్టులో వెస్టిండీస్ పై పట్టు బిగించిన టీమిండియా
వెస్టిండీస్ తో జరుగుతున్న తోలి టెస్టులో రెండో రోజు భారతజట్టు పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 108 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజు ఆట ప్రారంభంలోనే రిషబ్...
లక్ష్మణ్ ఆరోపణలపై స్పందించిన జెన్కో సీఎండీ ప్రభాకర్
తెలంగాణ విద్యుత్ రంగంలో భారీ కుంభకోణం చోటుచేసుకుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ చేసిన ఆరోపణలపై టిఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్ స్పందించారు. గురువారం నాడు మీడియా సమావేశంలో లక్ష్మణ్...
ఇంప్లోజన్ విధానంలో సచివాలయ భవనాల కూల్చివేత?
కొత్త సచివాలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దమవడంతో పాత భవనాల కూల్చివేతపై కసరత్తు మొదలుపెట్టింది. పాత భవనాలను సాంప్రదాయ పద్ధతిలో కూల్చివేయడానికి చాల సమయం పడుతుంది కావున, వేగంగా భవనాలు కూల్చివేసే విధానాలపై...
అమెజాన్ అడవుల్లో ఆగని మంటలు
బ్రెజిల్, పెరూ, కొలంబియా దేశాల్లో విస్తరించి ఉన్న ప్రపంచంలో అతి పెద్ద అడవి అయిన అమెజాన్ గత కొద్దిరోజులుగా మంటలు చెలరేగి తీవ్ర స్థాయిలో దగ్దమవుతుంది. లంగ్స్ అఫ్ అవర్ ప్లానెట్ అని...
ఏపీలో కొత్త ఎక్సైజ్ విధానం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 21న కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. దశలవారీగా మద్యపాన నిషేధానికి కట్టుబడుతూ ప్రభుత్వం ఎక్సైజ్ విధానంలో మార్పులు తెచ్చింది. 2019-2020 సంవత్సరానికిగాను మద్యం దుకాణాల ఏర్పాటుపై ఆదేశాలు జారీ...
చంద్రయాన్-2 పంపిన తోలి చిత్రం విడుదల చేసిన ఇస్రో
ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. చంద్రయాన్-2 ఉపగ్రహం తొలిసారిగా చంద్రుడి ఫోటో తీసి పంపించింది. ఆగష్టు 21, 2019 న చంద్రుడి ఉపరితలం నుండి సుమారు...
కోడెల ఇంట్లో కంప్యూటర్ల చోరీ
హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఫర్నిచర్ను తీసుకొచ్చిన సమయంలో కొత్త అసెంబ్లీకి కాకుండా తన నివాసానికి తరలించుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇప్పటికే అంగీకరించారు. ఈ ఫర్నిచర్ కు సంబంధించి గురువారం...






















































