పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ వరుస సమావేశాలు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జూలై 26 న నలుగురు సభ్యులతో పొలిట్ బ్యూరో, 11 మంది సభ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసారు. దీని తరువాత ఈ నెల...
మెట్రో రైలు ప్రమాద వార్తలన్నీ అవాస్తవం
ఈ రోజు హైదరాబాద్ మెట్రో రైలుకు ప్రమాదం అంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు ఒక ట్రాక్ బదులు మరో...
ఆంధ్రప్రదేశ్ లో1,28,589 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నాడు గ్రామా సచివాలయాలు, వార్డు సచివాలయాలకు విడివిడిగా నోటిఫికేషన్స్ విడుదల చేసింది. సచివాలయాలకు సంబంధించి అన్ని విభాగాలకు మొత్తం 1,28,589 పోస్టుల నియామకాలు చేపట్టనున్నారు. ముఖ్యంగా గ్రామసచివాలయాల్లో 13...
పురపాలక ఎన్నికలలో తెరాస జెండా ఎగరాలి
జూలై 26 న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు నివేదికలను సమీక్షించారు. ప్రతి నియోజకవర్గానికి చెందిన సంబంధిత ఇంచార్జ్...
ఎపిసోడ్ 6 (జూలై26) హైలైట్స్: కళాకారులం స్కిట్, వరుణ్ సందేశ్-మహేష్ విట్టా గొడవ కొనసాగింపు
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
అసోంలో వరదలు,ముంబయిలో భారీ వర్షాలు
గత మూడురోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో అసోంలో పరిస్థితి ప్రమాదస్థాయికి చేరుకుంది. నదులు, వాగులు, చెరువులు పొంగిపోవడంతో లోతట్టులో ఉన్న ప్రాంతాలు, గ్రామాలు మునిగిపోతున్నాయి. ఇప్పటికే అసోంలో వరదల వలన మృతి చెందిన వారి...
వన్డే క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన లసిత్ మలింగ
శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.యార్కర్లు, వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి జట్టు సభ్యులను ముప్పు తిప్పలు పెట్టె మలింగ 2011 లోనే టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు...
జనసేన పొలిట్ బ్యూరో నియామకం
2019 ఎన్నికలలో పరాజయం తరువాత, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పలుమార్లు పార్టీని బలోపేతం చేయడంపై నాయకులతో చర్చలు జరిపారు. పార్టీని రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు, తగిన నిర్ణయాలు...
కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్ప
కర్ణాటకలో కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ఎట్టకేలకు తెరపడింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కర్ణాటక రాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేసారు. కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాళా,...
ఉపాధ్యాయుల ఖాళీలపై రెండు తెలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ఈ రోజు సుప్రీం కోర్టు హెచ్చరిక జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాలకు ఆదేశాలు...
ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ రాసి ర్యాంకులు సాధించిన విద్యార్థుల ఎదురుచుపులకు తెరపడింది. ఎట్టకేలకు ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించింది. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు...
సభ్యత్వ నమోదు పై సమీక్ష జరిపిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూలై 26న, తెలంగాణ భవన్లో పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జిలతో సమావేశం అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో జరిగిన పార్టీ సభ్యత్వ...
కార్గిల్ విజయ్ దివాస్ రోజున మొక్కలు నాటిన ఏపీ గవర్నర్
భారత్,పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగి నేటితో రెండు దశాబ్ధాలు అవుతుంది. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో, కార్గిల్ సెక్టార్ లో 1999 సంవత్సరంలో మే 3 తేదీ నుండి, జూలై 26 వరకు...
ఎపిసోడ్ 5 (జూలై25) హైలైట్స్: వరుణ్ సందేశ్ Vs మహేష్ విట్టా
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
డియర్ కామ్రేడ్ మూవీ రివ్యూ
నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన, శ్రుతి రామచంద్రన్, సుహాస్
డైరెక్టర్: భరత్ కమ్మ
నిర్మాణం: మైత్రీ మూవీమేకర్స్, బిగ్బెన్ సినిమా
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రాఫర్: సుజిత్ సారంగ్
మైత్రి మూవీ మేకర్స్, బిగ్బెన్ సినిమా నిర్మాణంలో, భరత్...
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం,గవర్నర్ ని కలిసిన యడ్యూరప్ప
కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో విఫలం అయిన తరువాత ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి రాజీనామా చేసారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కుమారస్వామి ని గవర్నర్ వాజుభాయ్...
కశ్మీర్ లో డ్యూటీ చేయనున్న ధోని
ప్రపంచకప్ లో పరాజయం తరువాత భారత క్రికెట్ జట్టు ఆగస్ట్ 3 నుంచి వెస్టిండీస్ జట్టుతో క్రికెట్ ఆడనుంది. ప్రపంచకప్ తరువాత ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమో అని పరిశీలకులు భావించారు,అయితే అంతర్జాతీయ క్రికెట్...
విద్యుత్ సంస్థలకు హైకోర్టులో ఊరట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష నిర్వహించాలని గతనెలలో ఉన్నత స్థాయి కమిటీ ని నియమించింది. ఈ సమీక్ష పై ప్రభుత్వం ఒక జీవో కూడ...
ఏపీ అసెంబ్లీలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం నాడు సభ మొదలైన తరువాత, ఓటుకు నోటు, మద్యపాన నిషేధం,ఇతర అంశాలు సభలో చర్చకు వచ్చాయి.చర్చ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదనలు...
తెలంగాణ సచివాలయ ముట్టడి, నాయకుల అరెస్ట్
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అసెంబ్లీ, సచివాలయ భవనాలు నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో, తెలంగాణ విపక్ష పార్టీలు పాత భవనాలే ఉంచాలని కొత్తవి అవసరం లేదని పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామిక తెలంగాణ వేదిక పేరుతో...





















































