భారత-ఎ జట్టును అభినందించిన బీసీసీఐ

0
భారత-ఎ జట్టు క్రికెట్ క్రీడాకారులకు బీసీసీఐ అభినందనలు తెలిపింది. అంటిగ్వా లో అనధికారికంగా వెస్టిండీస్-ఎ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో 4-1 తో భారత-ఎ జట్టు ఘన విజయాన్ని కైవసం చేసుకోవడంతో...

ఈడీ విచారణకు హాజరైన గాలి జనార్ధన్ రెడ్డి

0
ఓబులాపురం మైనింగ్ కు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట విచారణ కోసం హాజరయ్యారు. ఈడీ అధికారులు గాలి జనార్ధన్ రెడ్డిని...

4.01 లక్షల ఉద్యోగాలు,తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఉద్యోగాల కల్పన పై ట్విట్టర్లో పోస్ట్ చేసారు. 1,33,494 శాశ్వత ఉద్యోగాలు, మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాం,తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు...

దేశానికి చారిత్రాత్మకమైన రోజు, చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం

0
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) సరికొత్త చరిత్ర సృష్టించింది, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించిన చంద్రయాన్-2, రాకెట్ నుండి విడిపోయి భూకక్షలోకి విజయవంతంగా ప్రవేశించింది. ప్రయోగం విజయవంతం...

సొంతూరుకు సీఎం కెసిఆర్ వరాల జల్లు

0
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కెసిఆర్ ఈ రోజు తన స్వగ్రామమైన చింతమడకలో పర్యటించారు. చింతమడక గ్రామం చేరుకొని, ఊర్లో ఉన్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం సభ వేదిక దగ్గరకు చేరుకొని,...

బీజేపీలోకి మళ్ళీ టీడీపీ నేతల వలసలు?

0
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టీడీపీ పరాజయం పొందడం, మరో వైపు కేంద్రంలో బీజేపీ పార్టీ ఘనవిజయం సాధించి రెండో సారి అధికారం చేపట్టడంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకి మారిపోతున్నాయి. పార్టీ...

కర్ణాటక బలపరీక్ష ఈ రోజైన జరుగుతుందా ?

0
కర్ణాటక రాజకీయాలు మలుపులు తిరుగుతూ చివరి అంకానికి చేరుకున్నాయి. రెండు రోజుల విరామం తరువాత ఈ రోజు కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన రెండు గడువుల తరువాత,...

బిగ్ బాస్-3 ఆట ఆరంభం

0
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3 వ సీజన్ ఆదివారం నాడు ప్రారంభమైంది. మొదటి సీజన్ కి జూ.ఎన్టీఆర్, రెండవ సీజన్ కి నాని వ్యాఖ్యాతలుగా...

వెస్టిండీస్ టూర్ కోసం భారత జట్ల ఎంపిక

0
ఆగస్ట్ 3 నుంచి జరగనున్న వెస్టిండీస్ టూర్ 2019 లో ఆడనున్న భారత జట్టును జూలై 21 న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) సెలక్షన్ కమిటీ చీఫ్ ఎమ్మేస్కె ప్రసాద్...

తెలంగాణాలో ఆసరా పింఛన్ల పంపీణీ

0
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల ఉత్తర్వులు పంపిణీ కార్యక్రమం జరిగింది, ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తూ, అన్ని రకాల పింఛన్ల పెంపుకు సంబంధించిన ఉత్తర్వులను,...

ఏపీ సీఎం వైఎస్ జగన్ కి డిప్లొమాటిక్ పాస్ పోర్ట్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిప్లమాటిక్ పాస్ పోర్ట్ ను జారీ చేసింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వ్యక్తికీ లేదా ప్రభుత్వ ప్రతినిధిగా...

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూత

0
ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్ను మూసారు. ఇటీవలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమె, చికిత్స పొందుతూ శనివారం నాడు శ్వాస విడిచారు. 1938, మార్చి 31...

ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియామకం

0
ఇటీవలే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్రప్రభుత్వం, ఈ రోజు మరో ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటించింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత బిజెపి ప్రభుత్వం కొత్త...

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ తో విజయసాయి రెడ్డి భేటీ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితలైన బిశ్వభూషణ్ హరిచంద్రన్ తో వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. భువనేశ్వర్ లోని ఆయన నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా...

కొత్త పురపాలక చట్టం ఆపాలని గవర్నర్ ని కోరిన భాజపా నేతలు

0
మాజీ మంత్రి, సీనియర్ బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ నేతృత్వంలో తెలంగాణ బిజెపి నేతలు గవర్నర్ ని కలిశారు. శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టగా ఆమోదం పొందిన కొత్త పురపాలక చట్టం...

బిగ్ బాస్- 3 సభ్యులు వీళ్లేనా?

0
బిగ్ బాస్ సీజన్3 తెలుగు జూలై 21 ఆదివారం నాడు ప్రారంభమవుతుంది, ఈ సీజన్ కి కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవరించనున్నారు. గత రెండు సీజన్లు విశేష జనాదరణ పొందడంతో,...

ఎస్వీబీసీ చైర్మన్ గా పృథ్వీరాజ్‌ నియామకం

0
ప్రముఖ సినీనటుడు పృథ్వీరాజ్‌ మొదటినుంచి వైసీపీ పార్టీలో ఉంటూ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సందర్భములో కూడ కొన్ని రోజులు పాదయాత్రలో పాల్గొన్నారు....

ఆంధ్రప్రదేశ్ లో 11,114 గ్రామ సచివాలయాల ఏర్పాటు

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో భాగమైన యువత- ఉపాధి కింద ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న రాష్ట్ర...

జూలై 21న వెస్టిండీస్ టూర్ కి భారతజట్టు ఎంపిక

0
ఇటీవల జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ లో సెమీఫైనల్లో పరాజయం తరువాత క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే కొద్దీ రోజుల వ్యవధిలోనే మళ్ళీ వెస్టిండీస్ టూర్తో భారత ఆటగాళ్లు...

కుమారస్వామికి గవర్నర్ మరో డెడ్ లైన్

0
కర్ణాటక రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది, బలపరీక్ష పై నిన్న గవర్నర్ వాజుభాయి వాళా ఇచ్చిన సమయం దాటినప్పటికీ ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోకపోవడం వలన, గవర్నర్ మరో అవకాశాన్ని...