కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు
గత సంవత్సరం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ ను ఈ రోజు హైకోర్టు రద్దు చేసింది....
ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధీని అడ్డుకున్న పోలీసులు
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ సోంభద్ర ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఉబ్బా అనే గ్రామంలో జరిగిన భూవివాదంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు...
పోలవరం అవినీతి 15 రోజుల్లో బయటకు తీస్తా
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి, అందులో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ పై చర్చ జరపాలని టిడిపి సభ్యులు పట్టుపట్టారు. గత మూడు రోజులు నుండి ప్రాజెక్ట్ అంశాలపై చర్చిస్తూనే ఉన్నామని, టిడిపి సభ్యుల...
కొత్త పురపాలక చట్టాన్ని వివరించిన సీఎం కెసిఆర్
తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి, అందులో భాగంగా గురువారం నాడు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన రాష్ట్ర పురపాలక చట్టం -2019 బిల్లు పై చర్చ జరుగుతుంది. ఈ చట్టంలోని ముఖ్యంశాలను కెసిఆర్...
అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న వరల్డ్ బ్యాంక్
ప్రపంచ బ్యాంకు ఏపీ కొత్త ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్ట్ నుండి ప్రపంచ బ్యాంకు తప్పుకుంది,గతంలో అమరావతి నిర్మాణం కొరకు నిధులు ఇవ్వాలంటూ అప్పటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రపంచ...
ఆగస్ట్ 30 న సాహో విడుదల
బాహుబలి సీరీస్ అద్భుతమైన విజయం తరువాత, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముకేశ్,ఇతరులు నటించిన ఈ భారీ...
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో సచిన్ టెండూల్కర్ కి చోటు
క్రికెట్ దిగ్గజం, భారత బ్యాటింగ్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించాడు. సచిన్ తో పాటు దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ అలన్ డోనాల్డ్ మరియు...
కర్ణాటకలో హైడ్రామా
కర్ణాటక రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరి, హైడ్రామా గా మారుతుంది, బల పరీక్ష పై గంట,గంటకు పరిణామాలు మారిపోతున్నాయి, సంకీర్ణ ప్రభుత్వ సభ్యులు మరియు బిజెపి సభ్యుల మధ్య ఉదయం నుంచి...
మరి కొన్ని రోజులు మధ్యవర్తిత్వమే,అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు
అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసులో జూలై 31 వరకు మధ్యవర్తిత్వం కొనసాగించాలని కమిటీ ని సుప్రీం కోర్టు ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) రంజన్ గొగోయ్ మాట్లాడుతూ, ఆగస్టు...
ఇస్మార్ట్ శంకర్ మూవీ రివ్యూ
నటీనటులు: రామ్ పోతినేని, నభా నటేష్, నిధి అగర్వాల్, ఆశిష్ విద్యార్తి మరియు షాయాజీ షిండే
దర్శకుడు: పూరీ జగన్నాధ్ ...
అక్రమకట్టడాల కూల్చివేతపై చంద్రబాబు,జగన్ మధ్య మాటల యుద్ధం
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో అక్రమ కట్టడాలపై చర్చ జరిగింది, ప్రజావేదిక కూల్చివేత మరియు ప్రస్తుతం ఉంటున్న నివాసం పై వస్తున్నా అభియోగాలపై చంద్రబాబు మాట్లాడారు . ప్రస్తుతం నివాసముంటున్న...
పురపాలక చట్టం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం కెసిఆర్
ఈ రోజు తెలంగాణ శాసన సభ ప్రత్యేక సమావేశాలు మొదలయ్యాయి, ఈ సమావేశాలు గురువారం, శుక్రవారం కొనసాగుతాయి, ఇందులో పలు బిల్లులపై చర్చ జరపనున్నారు. సభ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్తగా...
చంద్రయాన్-2 ప్రయోగం, జూలై 22 న ఖరారు చేసిన ఇస్రో
జూలై 15న సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన భారతదేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మక మిషన్ చంద్రయాన్ -2 ప్రయోగాన్ని మళ్ళీ జూలై 22 మధ్యాహ్నం 2.43 గంటలకు నిర్వహించబోతున్నట్టు భారత అంతరిక్ష పరిశోధనా...
పింఛన్లు పెంపు, వయో పరిమితి 57 ఏండ్లకు తగ్గింపు
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో బుధవారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది, ఈ సమావేశం దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది. ఇందులో పలు కీలక...
కుల్ భూషణ్ మరణ శిక్ష నిలిపివేయమన్న అంతర్జాతీయ న్యాయస్థానం
భారత మాజీ నౌకాదళ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో బుధవారం అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కుల్ భూషణ్ జాదవ్ కు విధించిన మరణశిక్షను సమీక్షించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని జూలై 17...
26/11 ముంబయి సూత్రధారి హఫీజ్ సయీద్, లాహోర్ లో అరెస్ట్
26/11 ముంబయి ఉగ్రవాద దాడి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి, మరియు జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ ముఖ్య నాయకుడు హఫీజ్ సయీద్ ను 2019 జూలై 17 న పాకిస్థాన్లోని...
రాబోయే 40 రోజుల్లో,12 తెలుగు సినిమాల విడుదల
తెలుగు సినిమా పరిశ్రమలో జూలై 18 మొదలుకొని, ఆగస్ట్ 30 వరకు 12 సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది, రాబోయే 40 రోజుల్లో ఈ చిత్రాలు ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి. డిఫరెంట్ జోనర్స్...
హైదరాబాద్ నీటి అవసరాలకు కాళేశ్వరం ఉందన్న కేటీఆర్
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ట్విట్టర్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి పోస్ట్ చేసారు.' ఇంత తక్కువ వర్షాలు పడుతున్న కాలంలో, గోదావరిలో అసలు ఏమాత్రం వరద రాని సీజన్...
పార్టీ నాయకులతో సీఎం కెసిఆర్ భేటీ
తెలంగాణ భవన్ లో పార్టీ ముఖ్యనాయకులతో ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర మంత్రులు,కొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు, ఈ సమావేశంలో ముఖ్యంగా సభ్యత్వ నమోదు, అన్ని...
స్పందన కార్యక్రమం పై సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్పందన కార్యక్రమం పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని, ఈ...




















































