సిరిసిల్లలో వ్యవసాయయోగ్యమైన ప్రతి అంగుళం భూమికి సాగునీరు : మంత్రి కేటీఆర్

0
తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నాడు ప్రగతి భవన్ లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగునీటి రంగం పరిస్థితి, నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని...

కేరళలో 24 గంటల్లో కొత్తగా 21427 పాజిటివ్ కేసులు, 179 మరణాలు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 21,427 కరోనా కేసులు, 179 మరణాలు...

తెలంగాణలో అంగన్‌వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలు పెంపు

0
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను 30 శాతం పెంచింది. ప్రస్తుతం అంగన్‌వాడీ టీచర్ల వేతనం రూ.10,500 ఉండగా, తాజా 30 శాతం...

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: 11040 కోట్లతో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్...

0
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అనురాగ్...

విక్టోరియా మెమోరియల్ హోమ్ లో వసతులు, పిల్లల ఆరోగ్య, విద్యా పరిస్థితులను పరిశీలించిన మంత్రులు

0
రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లల స్థితిగతులు మెరుగుపర్చి, వారి భవిష్యత్ కు బంగారు బాట వేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 424 కరోనా కేసులు, 449 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 424 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆగస్టు 18, బుధవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,53,626 కి చేరింది. అలాగే...

సునందా పుష్కర్‌ మృతి కేసు : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ కు ఊరట

0
కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్‌ కు భారీ ఊరట లభించింది. తన భార్య సునందా పుష్కర్ మరణానికి సంబంధించిన కేసులో శశి థరూర్‌ పై నమోదైన అభియోగాలను ఢిల్లీలోని సెషన్స్ కోర్టు...

ఏపీలో కొత్తగా 1433 మందికి కరోనా పాజిటివ్, 15 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,433 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆగస్టు 18, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,97,102...

రమ్య హత్య కేసులో నిందితుడిని పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ రఫీని అభినందించిన ఎస్పీ విశాల్...

0
గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో జరిగిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో పారిపోతున్న నిందితుడు శశికృష్ణను వెంబడించి పట్టుకున్న ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రఫీ ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ, గుంటూరు జిల్లా...

దేశంలో కరోనా రికవరీ రేటు 97.52 శాతం, మరణాల రేటు 1.34 శాతం

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 35,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,22,85,857 కు చేరుకుంది. గత 52 రోజులుగా రోజువారీ కరోనా కేసులు 50 వేల...

టీఎస్ ఈసెట్-2021 ఫలితాలు విడుదల, ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ వివరాలివే…

0
తెలంగాణ రాష్ట్రంలో ఆగ‌స్టు 3న టీఎస్ ఈసెట్-2021 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈసెట్-2021 ఫలితాలు బుధవారం నాడు విడుదల అయ్యాయి. ఈ ఫ‌లితాల‌ను రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్...

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 57.88 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత

0
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసులు, వినియోగం వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ...

భారత హాకీ జట్లకు మరో ఏళ్లు స్పాన్సర్‌ గా ఉంటామని ఒడిశా ప్రభుత్వం ప్రకటన

0
ఒడిశా ప్రభుత్వం 2018 నుండి భారత మహిళలు మరియు పురుషుల హాకీ జట్లకు అధికారిక స్పాన్సర్‌ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది....

రావిర్యాలలో కాంగ్రెస్ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ

0
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9న ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో మొదటి సభ భారీగా నిర్వహించగా, అదే ఉత్సాహంతో...

ఏపీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్ర

0
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆగస్టు 18,19 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన ఆశీర్వాద్ యాత్ర చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం రేణిగుంట విమానశ్రయానికి చేరుకుని,...

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కు మాతృవియోగం

0
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ డా.తమిళిసై సౌందరరాజన్‌ మాతృమూర్తి కృష్ణకుమారి (80) కన్నుమూశారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి...

గాంధీ ఆసుపత్రి ఘటన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి, హోం మంత్రి ఆదేశాలు

0
గాంధీ ఆసుపత్రి సంఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస గౌడ్ లు సంబంధిత అధికారులతో మంగళవారం నాడు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హైదారాబాద్...

కేరళలో ఒకేరోజులో 21613 కరోనా కేసులు, 127 మరణాలు నమోదు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 21,613 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో ఆగస్టు...

రుణమాఫీ కింద రెండోరోజున రైతుల ఖాతాల్లో రూ.100.70 కోట్లు జమ : మంత్రి నిరంజన్...

0
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 16, సోమవారం నుంచి రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ విడతలో ఆగస్టు 30 వరకు రూ.25 వేల నుండి రూ.50 వేల వరకు రుణాలున్న...

కోవిడ్‌-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష, రాత్రి 11 వరకు కర్ఫ్యూ సడలింపులు

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మంగళవారం కోవిడ్‌ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లల్లో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా...