టీఎస్ ఎంసెట్-2021 : ఆలస్యరుసుము లేకుండా దరఖాస్తు గడువు జూన్ 10 వరకు పొడిగింపు

0
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే టీఎస్ ఎంసెట్-2021 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ఎంసెట్ ప్రవేశ పరీక్ష కోసం ఎలాంటి ఆలస్య రుసుము...

దేశంలో కొత్తగా 1,32,364 కరోనా కేసులు, 2,07,071 రికవరీలు నమోదు

0
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా కొత్తగా 1,32,364 పాజిటివ్ కేసులు నమోదవగా, 2713 మంది మరణించారు. దీంతో జూన్ 4, శుక్రవారం ఉదయం 8 గంటల...

ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఫోన్‌

0
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్ కు మద్దతుగా పలు దేశాలు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య గురువారం...

టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా

0
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు. శుక్రవారం ఉదయం శామీర్ పేట్ లోని తన నివాసం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తనపై...

బయోలాజికల్-ఇ సంస్థతో 30 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల కోసం కేంద్రం ఒప్పందం

0
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా పెద్ద ఎత్తున వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా 30 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను రిజర్వ్...

మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 15229 పాజిటివ్ కేసులు, 307 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 3, గురువారం నాడు 15229 కరోనా కేసులు, 307 మరణాలు...

టెట్ క్వాలిఫయింగ్ సర్టిఫికెట్ చెల్లుబాటు 7 సంవత్సరాల నుండి జీవితకాలం వరకు పెంపు

0
టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ అర్హత సర్టిఫికెట్ చెల్లుబాటు వ్యవధిని 7 సంవత్సరాల నుండి జీవితకాలం వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం...

రూ.28,084 కోట్ల వ్యయంతో తొలివిడతలో 15,60,227 ఇళ్ల నిర్మాణం: సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం నాడు దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్...

ఏపీలో కొత్తగా 11421 కరోనా కేసులు, 16223 రికవరీలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 86,223 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 11,421 మందికి...

ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇంటర్వ్యూ

0
"Telugu Filmnagar" యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్, సినిమాలు ఎంపిక చేసుకోవడం, సక్సెస్, రామ్ చరణ్, అల్లు...

మొబైల్‌ ఐసీయూ బస్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

0
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం నాడు ట్యాంక్‌బండ్‌ వద్ద మొబైల్‌ ఐసీయూ బస్సులను ప్రారంభించారు. వెరాస్మార్ట్ హెల్త్ కేర్ సహకారంతో లార్డ్స్‌ చర్చి ఈ ప్రాజెక్టును...

తెలంగాణలో కొత్తగా 2261 కరోనా కేసులు, 3043 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 2261 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూన్ 3, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...

ఆటో, క్యాబ్ డ్రైవర్లకు స్పెషల్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్, సీఎస్ పరిశీలన

0
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు హైరిస్క్ గ్రూపులకు చెందిన ఆటో, క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు జీహెచ్ఎంసీ పరిధిలో 10 సెంటర్ల ద్వారా 20 రోజుల పాటు స్పెషల్ వ్యాక్సినేషన్...

అత్యంత వైభవంగా పీవీ శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు : ఎంపీ కె.కేశవరావు

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు పీవీ శత జయంతి వేడుకల కమిటీ...

జూన్ 4న ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా?

0
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఇటీవల ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయి పార్టీలో చేరికపై చర్చించిన సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీ పర్యటనను ముగించుకొని...

తెలంగాణ‌ శాస‌న‌మండ‌లి ప్రొటెం చైర్మ‌న్‌ గా భూపాల్ రెడ్డి నియామకం

0
తెలంగాణ‌ రాష్ట్ర శాస‌న‌మండ‌లి ప్రొటెం చైర్మ‌న్‌గా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ వి.భూపాల్ రెడ్డి నియమితులయ్యారు. భూపాల్ రెడ్డిని ప్రొటెం చైర్మ‌న్‌గా నియ‌మిస్తూ తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌రరాజ‌న్ గురువారం నాడు ఉత్త‌ర్వులు జారీ...

దేశంలో విజయవంతంగా కరోనా వ్యాక్సినేషన్: 22 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

0
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 22 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, 45...

తెలంగాణ : విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌

0
విద్యాభ్యాసం కోసం రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సౌకర్యార్ధం, వారి అడ్మిషన్ లెటర్ ఆధారంగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని ఇటీవలే తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి...

ఆనందయ్య మందు విషయంలో దళారులను నమ్మొద్దు : ఎమ్మెల్యే కాకాని

0
ఆనందయ్య ఆయుర్వేద మందుకు దళారులుగా వ్యవహరించి సొమ్ము చేసుకోవాలని ఆలోచన చేస్తే, ఎంతటివారికైనా కఠిన చర్యలు తప్పవని సర్వేపల్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆనందయ్య మందు పట్ల ప్రజలకున్న...

దేశంలో ఒకేరోజులో 1,34,154 కరోనా కేసులు, 2887 మరణాలు నమోదు

0
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 7 రోజుల నుంచి 2 లక్షల కంటే తక్కువుగానే కేసులు నమోదవుతుండగా, వరుసగా 21వ రోజు కూడా రోజువారీ పాజిటివ్...