సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
జస్టిస్ ఎన్వీ రమణ శనివారం నాడు సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) ప్రమాణం స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ...
ఎమ్మెల్యే రోజాకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్, ఆరోగ్యంపై వాకబు
ప్రముఖ నటి, నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్...
ఢిల్లీలో ఆక్సిజన్ అందక 20 మంది పేషంట్స్ మృతి
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కరోనా చికిత్సలో భాగంగా పలు రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతతో పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఆక్సిజన్...
కరోనాపై పోరాటం: ఏపీ సీఎం సహాయనిధికి రూ.1.33 కోట్ల విరాళాలు
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలుసంస్థలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం
జస్టిస్ ఎన్వీ రమణ ఏప్రిల్ 24, శనివారం నాడు సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ ఎన్వీ రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు....
తెలంగాణలో భారీగా కరోనా కేసులు: కొత్తగా 7432 మందికి పాజిటివ్, 33 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో మరో 7432 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 23, శుక్రవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,87,106 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
మే, జూన్ నెలల్లో పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 (ఎన్ఎఫ్ఎస్ఏ) పరిధిలో ఉన్న దేశంలోని దాదాపు 80 కోట్ల మంది లబ్ధిదారులకు మే మరియు...
ఏపీలో కొత్తగా 11766 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 45,581 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 11766 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కర్నూల్, శ్రీకాకుళం,...
ఏపీలో రేపటి నుంచే నైట్ కర్ఫ్యూ విధింపు
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక...
కరోనా చికిత్సకు మరో ఔషధానికి డీసీజీఐ అనుమతి
దేశంలో కరోనా విజృంభణతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఔషధానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. భారతీయ...
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. ఈ...
మహాబలేశ్వర్ ట్రిప్ విశేషాలు – అలీ రెజా
ప్రముఖ నటుడు, మోడల్ అలీ రెజా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైఫ్ స్టైల్, ఎంటర్టైన్మెంట్, ఫిట్ నెస్, న్యూట్రిషన్, ప్రొడక్ట్ రివ్యూస్ సహా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలను అందిస్తున్నారు....
మహారాష్ట్రలో కరోనా తీవ్రత: 24 గంటల్లో 773 మంది మృతి, మరో 66836 కేసులు...
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. శుక్రవారం కూడా కొత్తగా 66,836 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 41,61,676 కి చేరింది....
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై సీఎం జగన్ కీలక నిర్ణయం, 18-45 ఏళ్ల వారికి...
దేశంలో మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే....
15 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు ఉచితంగా అందించాం: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా ఉండి, ఇటివల భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్న 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రం...
వరి కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు, ఇప్పటికి 3028 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
రాష్ట్రంలో వరి కోతలను బట్టి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రుల నివాస సముదాయం నుండి...
ఆక్సిజన్ సరఫరా కోసం రక్షణ విమానాలు వినియోగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
ఆక్సిజన్ సరఫరా కోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ విమానాలను ఉపయోగిస్తోంది. 8 ఆక్సిజన్ ట్యాంకర్లతో బేగంపేట విమానాశ్రయం నుంచి ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ కు రక్షణ విమానాలు...
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు నమోదైన రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. వరుసగా రెండో రోజు 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు, వరుసగా మూడో రోజు 2 వేలకుపైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్యాంకుల పని గంటలు కుదింపు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రంగాలు ప్రభావితమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బ్యాంకింగ్ రంగం కూడా కీలక నిర్ణయాలను అమలు చేయనుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బ్యాంకు పనివేళలను...
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను శుక్రవారం నాడు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. దూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్ గా...























































