రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు రాష్ట్రంలో పోలవరంతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ప్రాధాన్యతా...

తెలంగాణలో కీలక పరిణామం, టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీఎల్పీ విలీనం

0
తెలంగాణలో మరొక కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షం (టీఆర్‌ఎస్‌ఎల్పీ)లో తెలుగుదేశం శాసనసభ పక్షం (టీడీఎల్పీ) విలీనమైంది. టీడీపీ శాసనసభ పక్షాన్ని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలని కోరుతూ, విలీనానికి సంబంధించిన లేఖను...

రేపే సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం, కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ పై కీలక చర్చ

0
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతుంది. మళ్ళీ భారీసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 7, బుధవారం నాడు దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య లక్ష 15 వేలు దాటింది....

సినీపరిశ్రమకు ఏపీ ప్రభుత్వం రాయితీలు, హ‌ర్షం వ్యక్తం చేసిన చిరంజీవి, నాగార్జున

0
తెలుగు సినీపరిశ్రమకు ఉరటనిచ్చేలా ఏపీ ప్రభుత్వం రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి కరోనా కారణంగా ఏర్పడ్డ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కోంటున్న సినీపరిశ్రమతో పాటుగా అనుబంధ విభాగాలకు ప్రత్యేక రాయితీలు...

దేశంలో కరోనా రికవరీ రేటు 92.11 శాతం, మరణాల రేటు 1.30 శాతం:

0
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,15,736 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785 కు చేరుకుంది. కరోనా వెలుగులోకొచ్చాక దేశంలో 24 గంటల...

ఏప్రిల్ 14 న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొననున్న సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ ఎం.గురుమూర్తి పోటీచేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థి గురుమూర్తి, రాష్ట్ర...

త్రిపుర ‌ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ కు కరోనా పాజిటివ్

0
దేశంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా త్రిపుర ‌ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌...

రెపో రేటు, రివర్స్‌ రెపో రేట్లు యథాతథం, ఆర్‌బీఐ కీలక నిర్ణయాలు

0
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్...

మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

0
హైదరాబాద్ లోని నానక్‌రామ్‌గూడ బీఎస్ఆర్ టెక్ పార్కులో మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ను బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు....

ప్రపంచ ఆరోగ్యదినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

0
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలంగా విశ్వసిస్తున్నదన్నారు. ఆ దిశగా...

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత తొలగిపోయింది. ఈ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పక్రియను నిలిపివేస్తూ సింగిల్ బెంచ్...

ఖమ్మంలో సైకిల్ పై తిరుగుతూ అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్

0
ఖమ్మం నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించేందుకు జిల్లా నేత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్...

తెలంగాణలో కొత్తగా 1914 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 1914 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 6, మంగళవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,649 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...

తెలంగాణ బేస్ బాల్ క్రీడాకారులను అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

0
మార్చి 29 నుండి ఏప్రిల్ 3 వరకు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా నంద్యాలలో జరిగిన 34వ సీనియర్ జాతీయ బేస్ బాల్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ జట్టు ఢిల్లీ జట్టుపై...

ఏపీలో భారీగా కరోనా కేసులు, 24 గంటల్లో 1941 మందికి పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 31,657 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 1941 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఏప్రిల్ 6,...

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం, నైట్ కర్ఫ్యూ విధింపు

0
రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 6, మంగళవారం నుంచి ఏప్రిల్ 30 వరకు ప్రతి రోజూ రాత్రి 10...

నటి కత్రినాకైఫ్ కు కరోనా పాజిటివ్

0
ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా తేలింది....

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 30 వరకు షిర్డీ ఆలయం మూసివేత

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో నైట్ కర్ఫ్యూ సహా వీకెండ్ లాక్‌డౌన్ ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా షిర్డీలోని సాయిబాబా...

దేశంలో కరోనా వ్యాక్సినేషన్: ఒక్కరోజే 43 లక్షలకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

0
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజులోనే 4.3 మిలియన్ల మందికిపైగా కరోనా టీకా వేసి భారత్ మరో ఘనతను సాధించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హెల్త్ కేర్,...

మీ పిల్లల IQ ఎంత? : యండమూరి వీరేంద్రనాథ్

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లలలో ఐక్యూ (ఇంటెలిజెంట్ క్వశన్ట్)” అనే అంశం గురించి వివరించారు. పిల్లలలో విజ్డమ్ క్వశన్ట్, ఇంటెలిజెంట్ క్వశన్ట్ ఎలా పెంపొందించాలి, వాటి ప్రాముఖ్యత...