Home Search
ఉక్రెయిన్ - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో భారత్-బ్రిటన్ ప్రధానుల భేటీ.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈరోజు ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. శుక్రవారం ఉదయం బోరిస్ జాన్సన్కు ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం...
ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మధ్య నేడు వర్చువల్ మీట్
భారతదేశం మరియు అమెరికా మధ్య ద్వైపాక్షిక చర్చలకు ముందు నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మధ్య వర్చువల్ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్...
అంతర్జాతీయ మానవ హక్కుల మండలిలో రష్యా సభ్యత్వం రద్దు, ఓటింగ్కు గైర్హాజరైన భారత్
ఉక్రెయిన్లోని బుచాలో జరిగిన హత్యల తర్వాత ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నేడు రష్యాను మానవ హక్కుల మండలి నుండి సస్పెండ్ చేసింది. బుచా మరియు కైవ్ చుట్టుపక్కల ఉన్న ఇతర పట్టణాలలో పౌర...
ప్రజావైద్యం, ఆరోగ్య రంగాల్లో తెలంగాణ రోజురోజుకు గుణాత్మక పురోగతిని సాధిస్తుంది: సీఎం కేసీఆర్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చక్కటి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం...
అధికారం కోసం బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోంది – సోనియా గాంధీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికారం కోసం దేశ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజలను "విభజించటం మరియు సమీకరించటం" అనే ఎజెండాతో బిజెపి రాజకీయం...
హంగేరి పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ కు పీఎం మోదీ అభినందనలు
హంగేరీ సార్వత్రిక ఎన్నికల అధికారిక ఫలితాలు వెలువడ్డాయి. హంగేరి ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ నేతృత్వంలోని ఫిడెస్జ్ పార్టీ ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి నాల్గవసారి అధికారం చేప్పట్టబోతోంది. ఈ నేపథ్యంలో హంగేరీ ప్రధానమంత్రి...
నేడు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో చైనా విదేశాంగ మంత్రి ‘వాంగ్ యీ’...
చైనా విదేశాంగ మంత్రి 'వాంగ్ యీ' భారత్ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం దేశ రాజధానిలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరియు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్లను...
దేశంలో ఒక్కసారిగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో ఎల్పీజీ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశీయ LPG సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. గతేడాది అక్టోబర్ 6 తర్వాత ఢిల్లీ, ముంబై మరియు ఇతర నగరాల్లో...
సెర్ప్, ఐకేపీ, మెప్మా సిబ్బందికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు: సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చివరి రోజున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ద్రవ్య వినిమయ బిల్లు-2022ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ జరిగిన అనంతరం సీఎం కేసీఆర్ సమాధానం ఇస్తూ...
రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ దిగుమతులపై నిషేధం విధించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో రష్యాపై మరిన్ని ఆంక్షల్ని విధించారు. రష్యా నుంచి ఆయిల్ (చమురు),...