Home Search
టీటీడీ - search results
If you're not happy with the results, please do another search
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటినుంచే ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయం మార్పు
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి (2022, డిసెంబర్ 1-గురువారం) ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలియజేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్...
ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ గా కేఎస్ జవహర్ రెడ్డి నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఈ రోజు (నవంబర్ 29, మంగళవారం) ఉత్తర్వులు జారీ చేసింది....
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన సతీమణి నౌనంద్ కన్వార్ తో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్రమంత్రికి తిరుమల...
రేపు చంద్రగ్రహణం కారణంగా 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేత
చంద్రగ్రహణం కారణంగా రేపు (నవంబరు 8వ తేదీ, మంగళవారం) ఉదయం 8.30 గంటల నుండి రాత్రి దాదాపు 7.30 గంటల వరకు 11 గంటల పాటుగా తిరుమలలో శ్రీవారి ఆలయ తలుపులు మూసి...
టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నియామకం
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ నియమించబడ్డారు. ఈ మేరకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు...
నవంబర్ 1వ తేదీ నుంచి తిరుపతిలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ పునఃప్రారంభం
నవంబర్ 1వ తేదీ నుంచి తిరుపతిలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ పునఃప్రారంభం కానుంది. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీటీడీ ధర్మకర్తల...
నేడు భారత్ లో పాక్షిక సూర్యగ్రహణం, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల మూసివేత
ప్రపంచంలోని అనేక దేశాల్లో నేడు (అక్టోబర్ 25, మంగళవారం) పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. భారతదేశంలో కూడా ఈశాన్య ప్రాంతంలోని కొన్ని రాష్ట్రాల్లో మినహా చాలా రాష్ట్రాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుంది. న్యూఢిల్లీలో సాయంత్రం...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం వీఐపీ బ్రేక్లో తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)...
విశాఖలో హైటెన్షన్.. విమానాశ్రయం వద్ద వైసీపీ నేతల కార్లపై రాళ్ల దాడి
శనివారం విశాఖపట్నంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నగరంలో జేఏసీ ఆధ్వర్యంలో 'విశాఖ గర్జన' ర్యాలీ, భారీ బహిరంగ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ గర్జన ర్యాలీలో...
గ్రాండ్ సక్సెస్ అయిన విశాఖ గర్జన ర్యాలీ.. భారీగా హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులు, ఏపీ మంత్రుల కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులకు మద్దతుగా అధికార వికేంద్రీకరణపై జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) 'విశాఖ గర్జన' పేరుతో నేడు వైజాగ్లో చేపట్టిన 3.5 కి.మీ మెగా ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ...