Home Search
వెంకయ్య నాయుడు - search results
If you're not happy with the results, please do another search
ముగిసిన ట్రంప్ భారత పర్యటన, అమెరికాకు తిరుగుపయనం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. ఫిబ్రవరి 25, మంగళవారం రాత్రి భారత పర్యటనను ముగుంచుకుని ఆయన అమెరికాకు తిరుగుపయనమయ్యారు. అంతకు ముందు రాష్ట్రపతి భవన్ లో...
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
దేశ రాజధాని ఢిల్లీలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్పథ్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సంవత్సరపు గణతంత్ర...
ఏపీలో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 4, బుధవారం నాడు 13 జిల్లాల డీసీసీబీ(జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్), డీసీఎంఎస్ (జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ) లకు కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో...
ఘనంగా 70వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
భారత దేశ రాజ్యాంగాన్ని ఆమోదించి నవంబర్ 26, 2019 నాటికీ 70 సంవత్సరాలు అయిన నేపథ్యంలో పార్లమెంట్ సెంట్రల్ హల్ లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్,...
సీజేఐగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే ప్రమాణ స్వీకారం
జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నవంబర్ 18, సోమవారం నాడు సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ బాబ్డే తో ప్రమాణ స్వీకారం చేయించారు....
మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద గాంధీజీకి ప్రధాని...
పుట్టిన రోజున వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించిన మోడీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ రోజు 69వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు, క్రికెటర్లు, అభిమానులు మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు నాడు మోడీ సొంత...
కోడెల శివప్రసాద్ మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కోడెల శివప్రసాద్ మృతిపై ప్రముఖ రాజకీయనాయకులు...
పోలవరంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 8న పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగుంచుకుని గురువారం మధ్యాహ్నం...
సుష్మా స్వరాజ్ కన్నుమూత
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కన్ను మూసారు. ఆగస్టు 6 మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో తీవ్ర అస్వస్థత కు గురవడంతో కుటుంబ...