Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
కడప స్టీల్ ప్లాంట్ కోసం 3,148 ఎకరాల భూమి అప్పగింత
కడప జిల్లాలో స్టీల్ప్లాంట్ నిర్మాణానికి అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి – పెద్దనందులూరు గ్రామాల పరిధిలో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్...
ఏపీ మంత్రివర్గం భేటీ, మహిళా భద్రత బిల్లుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 11, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం అయింది. ఈ మంత్రి వర్గ సమావేశంలో ముందుగా పొందుపరిచిన 22 అంశాలపై చర్చించి...
వైసీపీలో చేరిన గోకరాజు గంగరాజు సోదరులు
బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు డిసెంబర్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు వెంకట కనక రంగరాజు, గోకరాజు గంగరాజు...
ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగబోతున్నాయి. బస్సు ఛార్జీలు పెంచే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదముద్ర తెలిపినట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. నష్టాల...
ప్రోటోకాల్ ఓఎస్డీగా పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) కు డిసెంబర్ 6, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పోస్టింగ్ ఇచ్చింది. డిప్యూటీ కలెక్టర్గా శిక్షణా కాలం పూర్తి చేసుకుని...
టీడీపీకి బీద మస్తాన్రావు రాజీనామా
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీకి నాయకుల రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, ఆదినారాయణ రెడ్డి, సాదినేని యామిని శర్మతో పాటుగా పలువురు నాయకులు పార్టీకి రాజీనామా...
డిసెంబర్ 26న కడప స్టీల్ప్లాంట్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 4, బుధవారం నాడు కడప జిల్లాలో స్టీల్ప్లాంట్ నిర్మాణానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నవంబర్ 27, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై...
అవినీతిపై ఫిర్యాదులకు 14400 నంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక పాలనే లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతిపై రాష్ట్ర ప్రజలు నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్...
ఆంధ్రప్రదేశ్ లో బార్ల లైసెన్సులు రద్దు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ నవంబర్ 22, శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నడుపుతున్న అన్ని బార్ల లైసెన్సులను రద్దు చేస్తునట్టు ఉత్తర్వులు జారీ చేసింది....