Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ ఎంపీలకు దిశానిర్దేశం కేటీఆర్
తెలంగాణ భవన్లో నవంబర్ 15, శుక్రవారం నాడు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టిఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా...
ఢిల్లీ వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 15, శుక్రవారం నాడు ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ప్రారంభించిన అనంతరం...
వైసీపీలో చేరిన దేవినేని అవినాష్
టీడీపీ యువనేత దేవినేని అవినాష్ నవంబర్ 14, గురువారం నాడు వైసీపీలో చేరారు. వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ పార్టీలో చేరారు. దేవినేని అవినాష్...
ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నవంబర్ 13, బుధవారం నాడు అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు...
నవంబర్ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూ, వరుసగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్...
వీఓఏల వేతనం పెంపుపై ఉత్తర్వులు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పలు హామీలను ఇప్పటికే అమలులోకి తెచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం...
టీటీడీ ఆగమ సలహా మండలి సభ్యునిగా రమణ దీక్షితులు నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆగమ సలహా మండలి సభ్యునిగా ఏవీ రమణ దీక్షితులు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకనుగుణంగా టీటీడీ తిరిగి ఆయన్ను విధుల్లోకి తీసుకుంది. ఈ మేరకు నవంబర్...
తొలిసారిగా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను నవంబర్ 1న అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించబోతున్నారు....
సీపీఐ సీనియర్ నేత గురుదాస్ దాస్గుప్తా కన్నుమూత
సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ గురుదాస్ దాస్గుప్తా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన గుండె, మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో తీవ్రంగా బాధపడుతున్నారు. కోల్కత్తాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...
కీలక పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 30, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. నాలుగు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి...