Home Search
ఉత్తరప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
జగమంతా రామమయం
అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం.. అన్న కవి మాటలు నేడు సాక్షాత్కరిస్తున్నాయి. అయోధ్య రామజన్మభూమి వివాదానికి చరమగీతం పాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాక అనతికాలంలోనే రామమందిరాన్ని నిర్మించిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం...
‘ఇండియా’ లో సీట్లు సర్దుబాటు కొలిక్కి వచ్చేనా?
పదేళ్లుగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీని గద్దె దించాలనే లక్ష్యంతో ఏకమైన 28 పార్టీలు 'ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్' (ఇండియా) కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల...
కొత్త కోచ్తో అంతా సెట్ అవుతారా..?
తెలంగాణ బీజేపీకి కొత్త కోచ్ వచ్చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కోచ్ లేకుండానే బరిలో దిగిన భారతీయ జనతా పార్టీ బలం పుంజుకున్నా కూడా తాము ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. దీంతో పార్లమెంట్...
తొమ్మిదేళ్లలో బయటపడ్డ 250 మిలియన్ల మంది
తొమ్మిదేళ్లలో 24.82 కోట్ల మంది పేదరికం నుండి బయటపడినట్లు తాజాగా నీతి ఆయోగ్ వెల్లడించింది. 2013-14 తో పోల్చితే 2022-23 మధ్య తొమ్మిదేళ్లలో దాదాపు 250 మిలియన్ల మంది పేదరికం నుంచి తప్పించుకున్నట్లు...
పిల్లల్ని కనడానికి, కొత్త వ్యాపారాలకు ఆ రోజే ముహూర్తం
ఇప్పుడు భారత్లో ఎక్కడ చూసినా.. జనవరి 22, 2024 గురించే టాపిక్ నడుస్తోంది. చాలా ప్రత్యేకత సంతరించుకున్న రోజు అవడంతో.. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది గర్భిణిలు ఆరోజే పిల్లలను కనడానికి నిర్ణయం...
లోక్ సభ ఎన్నికలు.. 300 స్థానాల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్
భారతీయ జనతా పార్టీని ఢీ కొట్టడమే లక్ష్యంగా.. ఎర్రకోటపై మూడు రంగల జెండాను ఎగుర వేయడమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది కాంగ్రెస్ పార్టీ. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా...
రాహుల్ జోడోయాత్ర మళ్లీ ప్రారంభం..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అన్ని వర్గాల నుంచి ఇప్పుడు అంత క్రేజ్ వచ్చిందంటే దానికి కారణం రాహుల్ భారత్ జోడోయాత్ర అంటే ఎవరూ కాదనలేరు. రాహుల్ ఎలా ఉంటారో అలాగే ప్రజల...
కాంగ్రెస్కు మార్పు కలిసొస్తుందా?
ఈ నెలలో వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ మినహా.. మిగతా చోట్ల కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికలకు ముందు రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర చేసినా.. ఎన్నికల్లో సోనియా,...
రాముడి జీవితం ఉట్టిపడేలా 100 విగ్రహాలతో శోభాయాత్ర
అయోధ్య రామమందిరానికి 2020 ఆగస్టులో ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన మూడేళ్ల తర్వాత, అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక తేదీని ట్రస్టీ నిర్వాహకులు జనవరి...
కమలం అగ్ర తాంబూలంతో ఓట్ల పంట పండేనా?
టికెట్ల ప్రకటనలో తీవ్ర జాప్యం చేసిన భారతీయ జనతా పార్టీ ప్రచారపర్వంలో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఆలస్యంగా మొదలుపెట్టినా జాతీయ నాయకులు.. పదునైన వ్యాఖ్యలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం ముమ్మరంగానే చేస్తోంది. బీసీ...