Home Search
రఘురామ కృష్ణంరాజు - search results
If you're not happy with the results, please do another search
టీడీపీ అధినేత చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సహా పలువురు...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సొంతపార్టీ నేతలే కాకుండా పలువురు సినీ,...
రఘురామా.. తేలేది ఎప్పుడు హైడ్రామా?
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా కచ్చితంగా గెలవాల్సిన వ్యక్తుల్లో ఎంపీ రఘురామకృష్ణం రాజు ఒకరు. గత ఎన్నికల్లో నరసాపురం లోక్సభ నుంచి వైసీపీ ఎంపీగా గెలిచినప్పటికీ ఆయన.. కొద్దికాలానికి గెలిచిన పార్టీని తిడుతూనే ఉన్నారు. అధికారికంగా...
ఏపీలో బీజేపీకి అంత సీనుందా!
దేశమంతా మోదీ గాలి వీచినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎప్పుడూ అంతంత మాత్రమే. ప్రధానంగా ఆంధప్రదేశ్లో అయితే.. భారతీయ జనతా పార్టీ ప్రాభవం లేనే లేదు. రాష్ట్ర విభజన పాపంలో ఆ పార్టీ...
విపక్షాల “వ్యూహం”తో ఉక్కిరిబిక్కిరి
ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. టీడీపీ,జనసేన అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్, కాంగ్రెస్ అధినేత్రి షర్మిలకు తోడు ఎంపీ రఘురామకృష్ణం రాజు, తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్...
ప్రశాంత్ పేల్చిన బాంబుతో వైసీపీలో అంతర్మథనం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక.. వేల కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేశారు. అయినప్పటికీ ప్రజామెప్పు కోసం సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రమంతటా సభలు నిర్వహిస్తున్నారు. ఐదేళ్లలో ప్రజల...
జగన్కు వ్యతిరేకంగా ఏం జరుగుతోంది?.. హస్తినలో అర్ధరాత్రి చర్చలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా అన్ని పార్టీలూ ఒక్కటవుతున్నాయి. శత్రువు, మిత్రుడు అని ఎవరూ లేరు. ఇప్పుడు అందరి లక్ష్యం ఒకటే.. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించడమే...
ఆ స్థానం నుంచి లోక్ సభ బరిలోకి నాగబాబు
జనసేన పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతూ.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్కు అండగా ఉంటున్నారు నాగబాబు. గత లోక్ సభ ఎన్నికల్లో నాగబాబు జనసేన తరుపున నరసాపురం నుంచి బరిలోకి దిగారు. కానీ వైసీపీ...
నర్సాపూర్ నుంచి ఎంపీగా శ్యామలాదేవి పోటీ?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంబంధించి తీవ్ర కసరత్తు చేస్తున్నారు. రెండోసారి అధికారంలోకి రావడంతో పాటు.. అత్యధిక ఎంపీ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి...
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన టీ టైమ్ వ్యవస్థాపకుడు
తూర్పు గోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీ టైమ్ అవుట్ లెట్ల వ్యవస్థాపకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని...
ఎంపీ అరెస్టుకు ఇదా సమయం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విశృంఖలంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ...