Home Search
శరద్ పవార్ - search results
If you're not happy with the results, please do another search
శివసేనతో కలిసే ప్రసక్తే లేదు – శరద్ పవార్
మహారాష్ట్రలో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠం కోసం బీజేపీ, శివసేన పార్టీల మధ్య నెలకున్న విబేధాలు ఇంకా కొలిక్కి రాలేదు. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం...
మహారాష్ట్ర సీనియర్ నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం.. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ కురువృద్ధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ((ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే మే 1నే పవార్ రాజీనామాను ప్రకటించాల్సి ఉండగా.....
ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు షాక్.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఒక్కరోజులోనే ఐటీ నోటీసులు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్కు ఆదాయపు పన్నుశాఖ (ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ - ఐటీ) షాకిచ్చింది. ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన ఆస్తులు, ఆదాయాలపై ఈ నోటీసులు జారీ చేసినట్లు ఐటీ...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శనివారం నాడు ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీ దాదాపు గంటపాటుగా...
శరద్ పవార్ నివాసంలో 8 రాజకీయ పార్టీల నాయకులు సమావేశం
దేశంలో జాతీయ రాజకీయాల్లో ప్రభావం కలిగించే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో 8 రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సమావేశమయ్యారు....
ఎన్సీపీ నేత అజిత్ పవార్ను చేర్చుకుంటే ప్రభుత్వంలో కొనసాగేది లేదు – బీజేపీకి మహారాష్ట్ర సీఎం షిండే వర్గం...
మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ సృష్టిస్తున్న ప్రకంపనల ప్రభావం ఇటు సొంతపార్టీతో పాటు అటు బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వాన్ని సైతం గందరగోళానికి గురిచేస్తోంది....
అజిత్ పవార్ పై వేటుకు సిద్ధపడిన ఎన్సీపీ?
మహారాష్ట్రలో గంట గంటకి అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 23, శనివారం ఉదయం మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేసిన...
ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై సర్వే ఏం తేల్చింది?
కొన్నాళ్లుగా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉంటారనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈనెల డిసెంబర్ 19న ఢిల్లీలో జరిగిన విపక్షాల కూటమి అయిన ఇండియా సమావేశంలో.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే...
తొలిసారి లోక్సభ బరిలో ప్రియాంక గాంధీ..
వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నారనే దానిపై క్రమంగా స్పష్టత వస్తోంది. ఇప్పటికే యూపీ కాంగ్రెస్ ఛీఫ్గా...
విపక్షాల భేటీ అయ్యాక దేశ వ్యాప్తంగా వేడెక్కుతోన్న రాజకీయాలు
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ దేశ రాజకీయాలు వేడెక్కుతూ వస్తున్నాయి.త్వరలో జరగనున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ అంతర్గత కలహాలు పక్కన పెట్టయినా సరే బీజేపీని ఎదుర్కొనేందుకు గట్టిగా నిర్ణయించుకున్నాయి. దీనికోసమే...