Home Search
%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
బీజేపీ గ్రాఫ్ పెరిగిందా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్, ఇతర...
ప్రచారంలో అగ్రపరివారం..
తెలంగాణలో ఎన్నికల ప్రచారం పీక్ కు చేరింది. మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉండడంతో పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఉన్న స్వల్ప సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అన్ని పార్టీలూ పరుగులు పెడుతున్నాయి....
కదం తొక్కుతున్న కాషాయం
తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రచారం ముగిసే గడువు దగ్గర పడుతున్న కొద్దీ కొన్ని చోట్ల ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలు వేగం పెంచుతున్నాయి. తమ పార్టీ జెండాలను రెపరెపలాడిస్తున్నాయి....
కమలం అగ్ర తాంబూలంతో ఓట్ల పంట పండేనా?
టికెట్ల ప్రకటనలో తీవ్ర జాప్యం చేసిన భారతీయ జనతా పార్టీ ప్రచారపర్వంలో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఆలస్యంగా మొదలుపెట్టినా జాతీయ నాయకులు.. పదునైన వ్యాఖ్యలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం ముమ్మరంగానే చేస్తోంది. బీసీ...
మోదీ మురిపించారు..
బీజేపీ బీసీ కార్డును హైలెట్ చేయడానికి తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంతో బాగానే మురిపించారు. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. బీసీ నేతను ముఖ్యమంత్రిగా ప్రకటించడం దేశ చరిత్రలోనే...
ప్రధాని సభతో పరిస్థితి మారేనా?
ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో రెండు రోజుల తేడాలోనే రెండు సార్లు తెలంగాణలో పర్యటించారు. ఏకంగా 13,500 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. వాటితో తెలంగాణ దశ, దిశ మారిపోతుందని,...
ఎలక్షన్ మేనియా.. సోషల్ మీడియా..!
మరో రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఆయా పార్టీల్లో ఇప్పటికే టిక్కెట్లు లభించిన వారు ప్రచారం ప్రారంభించారు. విజయదశమి రోజునే చాలా మంది రంగంలోకి దిగారు. ఎన్నికల్లో గెలుపు కోసం...
ట్టిటర్లో దూసుకెళుతున్న ప్రధాని మోడీ
విశ్వగురువుగా కీర్తించపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ గౌరవం ఏటా పెరుగుతోంది. ప్రపంచంలోని అగ్రదేశాలు సైతం మోడీకి రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నాయి. ఒకప్పుడు మోడీ పర్యటనపై నిషేధం విధించిన అగ్రరాజ్యం అమెరికా సైతం...
ఏపీ పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రేపు విశాఖలో భారీ బహిరంగ సభకు హాజరు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన రేపు (ఆదివారం, జూన్ 11, 2023) విశాఖపట్నంలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు...
సీఎం జగన్ అధ్యక్షతన.. జూన్ 7న ఏపీ కేబినెట్ భేటీ, పలు అంశాలపై కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన త్వరలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. జూన్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్-1లో ఈ సమావేశం జరగనుంది. ఈ...