Home Search
కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో రేపటినుంచే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 11, శుక్రవారం నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. రిజిస్టేషన్స్ ప్రారంభంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు ఇచ్చారు. "హైకోర్టు ఆదేశాల మేరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్...
కేంద్రం కొత్తగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకం: మంత్రి కేటీఆర్
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమైనవని, వీటి ద్వారా రైతన్నలకు లాభం జరగకపోగా భారీ నష్టం వాటిల్లుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు....
తెలంగాణలో డిసెంబర్ 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు పంపిణీ
రాష్ట్రంలో రైతులకు డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ సాయం...
తెలంగాణలో రూ.4800 కోట్ల వ్యయంతో ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రూ.4,800 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టే ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టును...
వరదసాయం నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే జమ, మీసేవా కేంద్రాలకు వెళ్లోద్దని సూచన
హైదరాబాద్ నగరంలో ఇటీవల భారీ వర్షాల వలన ప్రభావితమైన కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగదు పంపిణీ నిలిపివేయాలని...
సిద్దిపేటకు ఐటీ టవర్ మంజూరు, రూ.45 కోట్లతో నిర్మాణం
సిద్దిపేట జిల్లాకు ఐటీ టవర్ను మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తునట్టు ఆదివారం నాడు ప్రకటించింది. కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో రూ.45...
టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత
టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం నోముల నర్సింహయ్య తీవ్ర అస్వస్థతకు గురవ్వగా కుటుంబ సభ్యులు అపోలో...
తెలంగాణ ఉద్యమంలో అపూర్వ ఘట్టం, దీక్షా దివస్-నవంబర్ 29 : మంత్రి కేటిఆర్
తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29 వ తేదికి ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29, 2009న ఉద్యమ నేతగా, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు...
నేడు హైదరాబాద్ కు రానున్న ప్రధాని మోదీ, స్వాగతం పలికేది వీరే…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ “కొవాగ్జిన్” పేరుతో కరోనాకు వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
ప్రతి డివిజన్లో కమలం జెండా రెపరెపలాడించాలి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకోవడంతో బీజేపీ రాష్ట్రస్థాయి నాయకులతో పాటుగా జాతీయ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...