Home Search
%E0%B0%9F%E0%B1%80%E0%B0%A1%E0%B1%80%E0%B0%AA%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
వార్ వన్ సైడా?
తుని శాసనసభ నియోజకవర్గం కాకినాడ జిల్లాలో చాలా కీలకమైనది. కాకినాడ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇది ఒకటి. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా గెలుపొందారు....
రెండు స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు?.. జగన్ షాకింగ్ నిర్ణయం!
2019 ఎన్నికల్లో ఊహకందని భారీ విజయాన్ని సాధించిన వైసీపీ ఈ సారి అందరి కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించింది. నాడు వైసీపీ గెలుస్తుందని ముందే భావించినా అసెంబ్లీలో 175కు 151, లోక్సభలో 25కు...
వైసీపీ కంచుకోటలో ఈ సారి ఎవరు పాగా వేస్తారు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డామినేషన్ పరంగా మోస్ట్ పవర్ ఫుల్ జిల్లా ఇది. ఫ్యాక్షన్ కు రాజకీయం తోడైన జిల్లా అని దీనికి పేరు. ఉమ్మడి కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట....
రాయలసీమలో రసవత్తర రాజకీయం
ఏపీ రాజకీయాల్లో చిత్తూరుకు ప్రత్యేక స్థానం ఉంది. రాయలసీమ నుంచే ఏపీకి ఎక్కువ మంది సీఎంలు ఉన్నారని తెలిసిందే. ఇక చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం చంద్రబాబు కంచుకోటగా ఉంది. ఇక జిల్లాలోని...
ఈ ఎన్నికల్లో వాలంటీర్లే హీ(కీ)రోలు.!
ఐదు వేల రూపాయలకు ఉద్యోగమా..? అదీ ఒక ఉద్యోగమేనా? వంటి ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లను ఉద్దేశించి చాలాసార్లు వినిపించాయి. వాలంటీర్లు అంటే కొందరు చిన్నచూపు చూశారు. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో...
కోటంరెడ్డికి షాకిస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి
రాజకీయాల్లో వివాద రహితులు, రాజకీయ చతురత కలిగిన నేతగా గుర్తింపు ఉన్న నెల్లూరు వైసీపీ రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యూహాలకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైలెంట్...
లోకేశ్కు మోదీ ప్రభుత్వం బాసట!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంలోని ఎన్డీఏలో చేరిన విషయం తెలిసిందే. దీనివల్ల ఎన్నికల పరంగా ఎలాంటి ప్రయోజనం ఉంటుందో.. లేదో పక్కన పెడితే.. టీడీపీకి కేంద్రం నుంచి సహాయ సహకారాలు...
చల్లారని సెగ.. ఈ గొడవకు ఎండ్ కార్డ్ లేనట్టేనా?
బుజ్జగించడం అంత చిన్నపని కాదు. కొన్నిసార్లు పార్టీ పెద్దలే దిగివచ్చినా నేతల కోపాన్ని తగ్గించలేదు. పొత్తు ధర్మమేమో కానీ చంద్రబాబుకు పలు నియోజకవర్గాలు పెద్ద తలనొప్పులనే తీసుకొచ్చాయి. ఎన్నికల వేళ హాయిగా ప్రచారం...
పట్టువదలని రఘురామ.. వెనక్కి తగ్గని కమలం!
2019లో వైసీపీ జెండాతో నరసాపురం నుంచి గెలిచిన రఘురామకృష్ణరాజు అప్పటి నుంచి ఇప్పటివరకు టీడీపీ వాయిస్తోనే మాట్లాడారు. గెలిచింది వైసీపీ నుంచే అయినా ఆయన ఏనాడు ఆ పార్టీ పనుల్లో పాలుపంచుకోలేదు. ఏం...
అమరావతీ.. ఏమిటీ గతి! అధికార వైషమ్యాలకు బలి!!
నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీ రాజధానిగా అమరావతిని ఆమోదించారు. ఉమ్మడి ఏపీ రాజధానిగా హైదరాబాద్ను తీర్చిదిద్దిన చంద్రబాబునాయుడి సమర్థతపై నమ్మకంతో అమరావతి కోసం ఏకంగా.. 34 వేల ఎకరాలను...