Home Search
%E0%B0%B8%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE %E0%B0%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజిన్ ఘటన, విచారణకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశం
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యాలయంలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్ధులు అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమయిన అధికారులు అస్వస్థతకు గురయిన విద్యార్థులకు కొందరికి అక్కడే చికిత్స...
తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు-2022 ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రాష్ట్ర విద్యాశాఖ...
తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్-2022 ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. మంగళవారం ఉదయం ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్...
తెలంగాణలో రేపు వెలువడనున్న ఇంటర్ ఫలితాలు.. ప్రకటించనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో రేపు ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడనున్నాయి. మంగళవారం ఉదయం 11 గం. లకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు...
తెలంగాణలో నేటి నుంచి స్కూల్స్ ప్రారంభం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై ఇంగ్లీష్ మీడియం
తెలంగాణలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 41,392 ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు సోమవారం నుంచి పూర్తిగా ఓపెన్ అవుతున్నాయి. 59 లక్షలకు పైగా విద్యార్థులు దాదాపు రెండేళ్ల...
టెట్ పరీక్ష వాయిదా అంశంపై స్పందించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రాష్ట్రంలో జూన్ 12న నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షను వాయిదా వేయడం కుదరదని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. టెట్ పరీక్ష జరిగే జూన్ 12వ...
తెలంగాణలో రూ.200 కోట్లతో పి అండ్ జి లిక్విడ్ డిటర్జెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ప్రారంభించిన మంత్రి కేటీఆర్
షాద్ నగర్ నియోజకవర్గం, కొత్తూర్ మండల పరిధిలోని పెంజర్ల గ్రామంలో ప్రొక్టర్ అండ్ గాంబిల్ సంస్థ యొక్క లిక్విడ్ డిటర్జెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర...
తెలంగాణలో 9123 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.3497.62 కోట్లతో మన ఊరు-మన బడి కార్యక్రమం
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు...
పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్
మే నెలలో పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి...
ఉస్మానియా, కాకతీయ సహా 6 యూనివర్సిటీల్లో పోటీ పరీక్షలకై కోచింగ్ తరగతులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 27 శాఖలకు సంబంధించిన 80,039 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోని విద్యార్థులకు పోటీ...