Home Search
%E0%B0%B8%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE %E0%B0%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో టీచర్స్ బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ జనవరి 27 నుంచి ప్రారంభం, పూర్తి షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ జనవరి 27వ తేదీ నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల, హెడ్ మాస్టర్స్ బదిలీలు, ప్రమోషన్ల...
తెలంగాణలో జనవరి 27 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయుల బదిలీలకు, ప్రమోషన్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవలే గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 27వ తేదీ నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ...
తెలంగాణలో ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంక్రాంతి పండుగ సందర్భంగా శుభవార్త అందించారు. ఉపాధ్యాయుల బదిలీలకు, ప్రమోషన్లకు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి...
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో నకిలీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పోర్టల్.. రేపు ప్రారంభించనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో నకిలీ సర్టిఫికెట్ల బెడదను అరికట్టేందుకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కొత్త ఆన్లైన్ వెరిఫికేషన్ సిస్టమ్ (పోర్టల్)ను సిద్ధం చేసింది. దేశంలోనే తొలిసారిగా రూపొందించిన ఈ పోర్టల్కు 'స్టూడెంట్...
మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం.. హైదరాబాద్లోని బంజారాహిల్స్ డీఏవీ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దుకు ఆదేశం
హైదరాబాద్లోని బంజారాహిల్స్ పాఠశాల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పాఠశాలలో చుదువుకుంటున్న ఒక నాలుగేళ్ల బాలికపై పాఠశాల ప్రిన్సిపాల్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ...
ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదని, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువులు...
తెలంగాణ సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది – మంత్రి సబితా ఇంద్రారెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా సర్కారీ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ మేరకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన...
తెలంగాణ ఈసెట్-2022 ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 1న టీఎస్ ఈసెట్-2022 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసెట్-2022 ఫలితాలను శుక్రవారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు....
తెలంగాణ ఎంసెట్-2022 ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్-2022 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఎంసెట్ (ఇంజనీరింగ్) ప్రవేశ పరీక్షను జూలై 18, 19, 20 తేదీల్లోనూ, ఎంసెట్ (అగ్రికల్చర్, ఫార్మా) ప్రవేశ పరీక్షను జూలై...
నాగారం సహా 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులు ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ మహానగర వాసులకు మరో 6 అటవీ ఉద్యానవనాలు (అర్బన్ ఫారెస్ట్ పార్కులు) అందుబాటులోకి వచ్చాయి. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజవర్గంలోని నాగారం, పల్లెగడ్డ, సిరిగిరిపురం, శ్రీనగర్, తుమ్మలూర్, మన్యంకంచ అర్బన్...