Home Search
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
మునుగోడులో దూసుకెళ్తున్న కారు, 10 రౌండ్స్ కౌంటింగ్ ముగిసేసరికి ఆధిక్యం ఎంతంటే?
మునుగోడులో 11వ రౌండ్ లో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. 11వ రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి 7,235, బీజేపీకి 5,877 ఓట్లు పోలయ్యాయి. 11వ రౌండ్లో...
మునుగోడులో ముగిసిన ఐదో రౌండ్ కౌంటింగ్, ఆధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్
మునుగోడులో ఓట్ల లెక్కింపులో భాగంగా ఐదో రౌండ్ కౌంటింగ్ ముగిసింది. ఐదో రౌండ్ కౌంటింగ్ అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఐదో రౌండ్లో బీజేపీకి 5245, టీఆర్ఎస్ కు 6062, కాంగ్రెస్...
మునుగోడు కౌంటింగ్ అప్డేట్స్ : నాలుగో రౌండ్ అనంతరం ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి
రౌండ్స్ వారీగా ఓట్లు:
బీజేపీ: తొలిరౌండ్ (5126), రెండో రౌండ్ (8622), మూడో రౌండ్ (7426), నాలుగో రౌండ్ (4555)
టీఆర్ఎస్ : తొలిరౌండ్ (6418), రెండో రౌండ్ (7781), మూడో రౌండ్ (7390), నాలుగో...
మునుగోడులో ఓట్ల లెక్కింపు ప్రారంభం, మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం
మునుగోడులో రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసింది. రెండో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 14,199, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 13748, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 3637...
మునుగోడులో ఓట్ల లెక్కింపు రేపే, ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ
తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు (నవంబర్ 6, ఆదివారం) జరగనుంది. తెలంగాణలో చాలా రోజుల తర్వాత మునుగోడు...
మునుగోడులో ముగిసిన ఉపఎన్నిక పోలింగ్ పక్రియ, నవంబర్ 6న ఫలితం
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ పక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు...
మునుగోడు ఉపఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ పక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 2,41,855 మంది ఓట్లలో...
మునుగోడు ఉపఎన్నిక : మధ్యాహ్నం 1 గంట వరకు 41.3 శాతం పోలింగ్ నమోదు
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట...
మునుగోడులో ప్రారంభమైన ఉపఎన్నిక పోలింగ్
నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. పోలింగ్ ప్రక్రియలో భాగంగా మొత్తం 298 పోలింగ్...
రేపే మునుగోడు ఉపఎన్నిక పోలింగ్, అన్ని ఏర్పాట్లు సిద్ధం
నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రేపు (నవంబర్ 3, గురువారం) జరగనున్న ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు....