Home Search
చినజీయర్ స్వామి - search results
If you're not happy with the results, please do another search
ముచ్చింతల్ వేడుకలకు హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరం ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీనుంచి జరుగుతున్న...
సమతామూర్తి సన్నిధిలో నేడు.. తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ, డీఆర్డీవో చీఫ్ సతీష్ రెడ్డి
శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని శ్రీరామనగరం ఆశ్రమంలో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీనుంచి కొనసాగుతున్న ఈ మహా...
ముచ్చింతల్ వేడుకలకు హాజరైన.. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రతిరోజు దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విచేస్తుండటం తెలిసిందే. కాగా, ఈరోజు...
ముచ్చింతల్ వేడుకలకు హాజరైన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
హైదరాబాద్ శివారు శంషాబాద్ కు సమీపంలో ఉన్న ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం 8వ రోజుకి చేరుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఈరోజు ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్...
శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
హైదరాబాద్ శివారు ముచ్చింతల్లోని శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు. ఈరోజు (మంగళవారం) సాయంత్రం హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ...
ముచ్చింతల్ సమతామూర్తి సన్నిధిలో.. ఏపీ సీఎం వైఎస్ జగన్
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభమైన శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నభూతో.. అన్నట్లుగా జరుగుతున్నాయి. ఆశ్రమ పరిసరాలు 'జై శ్రీమన్నారాయణ' అంటూ భక్తుల నినాదాలతో...
రేపు హైదరాబాద్ రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరు
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభమైన శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. త్రిదండి శ్రీచినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఫిబ్రవరి 14వ...
నేడు శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభమైన శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. త్రిదండి శ్రీచినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఫిబ్రవరి 14వ వరకు జరగనున్న...
శ్రీ రామానుజాచార్యుల బోధలు సర్వమానవాళికి ఆదర్శం.. ప్రధాని మోదీ
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు (శనివారం) సాయంత్రం ఒక చారిత్రిక ఘట్టం ఆవిష్కృతమైంది. వసంత పంచమి...
ముచ్చింతల్ లో శ్రీరామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన ఫిబ్రవరి 5, శనివారం సాయంత్రం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో...