Home Search
పాకిస్థాన్ - search results
If you're not happy with the results, please do another search
జమ్మూకశ్మీర్లో హై అలర్ట్.. ఆర్మీ ట్రక్కుపై ఉగ్ర దాడి, ఐదుగురు జవాన్ల సజీవ దహనం
జమ్మూకశ్మీర్లో దారుణం చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్(ఆర్ఆర్యూ) జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు సజీవ దహనమవగా.. మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి....
కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేసిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. దుబాయ్ ఓపెన్తో ముగిసిన కెరీర్
భారత టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జా 36 ఏళ్ల వయస్సులో తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు ముగింపు పలికింది. ఈ మేరకు ఆమె మంగళవారం దుబాయ్ ఓపెన్లో భాగంగా జరిగిన టెన్నిస్...
మహిళల టీ20 వరల్డ్ కప్: నేడే భారత్-పాకిస్థాన్ మధ్య తొలి పోరు.. వైస్ కెప్టెన్ స్మృతి మంధానకు గాయం,...
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 12న) కీలక పోరు జరుగనుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ టోర్నీలో తమ తొలి మ్యాచ్లో పాకిస్థాన్ మహిళలతో తలపడనుంది....
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: నాగ్పూర్ టెస్టులో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ రికార్డు సెంచరీ, ఆధిక్యం దిశగా భారత్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గురువారం నాగ్పూర్లోని వీసీఏ స్టేడియంలో ఆస్ట్రేలియాతో మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య భారత్ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో రెండోరోజైన శుక్రవారం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...
2007 టీ20 వరల్డ్ కప్ టీమిండియా స్టార్ జోగిందర్ శర్మ కీలక నిర్ణయం, క్రికెట్కు గుడ్ బై
2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఇండియా స్టార్ జోగిందర్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం అన్ని రకాల...
మహిళల టీ20 ప్రపంచకప్-2023: 15 మందితో కూడిన భారత్ జట్టు ఇదే, ఏపీ క్రీడాకారిణి అంజలి సర్వాణికి చోటు
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2023 సౌతాఫ్రికాలో జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఎనిమిదో ఎడిషన్ జరగనుంది. ఈ నేపథ్యంలో...
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజాపై వేటు, తదుపరి ఛైర్మన్గా నజామ్ సేథీ?
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ గా డిసెంబర్ 21, బుధవారం నాడు రమీజ్ రాజా తొలగించబడ్డాడు. పీసీబీ పాకిస్థాన్ లోని ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
టీ20 ప్రపంచ కప్-2022 విజేతగా నిలిచిన భారత అంధుల క్రికెట్ జట్టును సత్కరించిన అనురాగ్ సింగ్ ఠాకూర్
అంధుల టీ20 ప్రపంచ కప్-2022 విజేతగా భారత జట్టు నిలిచిన విషయం తెలిసిందే. గత శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 120...
ప్రధాని మోదీపై పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో అనుచిత వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన భారత్, దేశవ్యాప్త నిరసనలకు బీజేపీ...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో సెగలు రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ...
తీవ్రవాదంపై పాకిస్తాన్ జర్నలిస్టు ప్రశ్న, కౌంటర్ ఇచ్చిన కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్
న్యూఢిల్లీ, కాబూల్, పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదం వ్యాప్తి చెందడాన్ని దక్షిణాసియా ఎంతకాలం చూస్తోందని పాక్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్న...