Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో కరోనా చికిత్స, మరణాలు తగ్గించడంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. జూలై 24, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80858...
కరోనా విజృంభణ: ఒకే రోజు 89 మంది మృతి, 6988 కేసులు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 25, శనివారం నాడు ఒక్కరోజే 6988 కరోనా పాజిటివ్ కేసులు, 89 కరోనా మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక...
ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు, 24 గంటల్లో 52 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 7813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన...
తెలంగాణలో 52 వేలు దాటిన కరోనా కేసులు, 455 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1640 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 24, సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య...
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకి పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో...
దేశంలో 13 లక్షలు దాటిన కరోనా కేసులు: గత 24 గంటల్లో 48,916 కేసులు, 757 మరణాలు
దేశంలో కరోనా విజృంభణతో గత కొన్ని రోజులుగా 45 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. అలాగే కరోనా మరణాల సంఖ్య...
తెలంగాణలో కొత్తగా 1640 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 1640 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూలై 24, శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 52,466 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
కరోనా వ్యాప్తి, చైనా అంశంలో ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు
దేశంలో కరోనా కేసుల పెరుగుదల, చైనాతో సరిహద్దు వివాదంపై కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్రప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. "దేశంలో కోవిడ్-19, ఆర్థిక వ్యవస్థ పరిస్థితులపై...
ఏపీలో 80 వేలు దాటిన కరోనా కేసులు, 933 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. దీంతో రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 8147 కరోనా పాజిటివ్ కేసులు, 49 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో...
దేశంలో 1.5 కోట్లు దాటిన కరోనా పరీక్షలు, గత 24 గంటల్లోనే 34,602 మంది రికవరీ
భారత్ లో ఇప్పటి వరకు పరీక్షించిన కరోనా శాంపిల్స్ సంఖ్య 1.5 కోట్లు (1,54,28,170) దాటింది. గత 24 గంటల్లోనే 3,52,801 శాంపిల్స్ ను పరీక్షించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...