Home Search
పువ్వాడ అజయ్ - search results
If you're not happy with the results, please do another search
ఒకే పేరుతో బరిలో నిలబడ్డ వేర్వేరు అభ్యర్థులు
తెలంగాణ శాసన సభ ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో..అభ్యర్థులలో టెన్షన్ మొదలయింది. ఇప్పటి వరకూ ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలా అని స్ట్రాటజీలు ఫాలో అవుతున్న నేతలకు..కొన్ని నియోజకవర్గాల ఓటర్లకు...
ఖమ్మం, పాలేరులో పొలిటికల్ హీట్
గులాబీ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఫస్ట్ నుంచీ కూడా అంతు చిక్కని జిల్లాగానే మిగిలిపోయింది. ఖమ్మం ఖిల్లా రెండు ఎన్నికల్లోనూ కారు పార్టీకి చేదు అనుభవాలనే మిగిల్చింది. అందుకే ఈసారి ఈ...
పాలేరు పై ప్రేమ తగ్గిందా.. తుమ్మల తీరు మారిందా?
నా పాలేరులో ప్రజలందరూ నాట్లు వేస్తుంటే ఆనందంగా చూడాలి. అందుకోసం గోదావరి జలాలను తీసుకొచ్చి పాలేరు ప్రజల పాదాలు కడుగుతా.. అదే నా జీవిత రాజకీయ లక్ష్యం. మీ మనసులో కోరిక.. ఈ...
ఖమ్మంలో ఆ మూడు నియోజకవర్గాలపైనే కాంగ్రెస్ నేతల కన్ను
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వలసలు పెరుగుతున్నాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలం పెరగడంతోపాటు, కొత్త తలనొప్పులు కూడా వచ్చి పడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మంలో పది నియోజకవర్గాలు ఉన్నాయి....
పబ్లిక్ ట్రాన్స్పోర్టు కోసం కామన్ మొబిలిటీ కార్డ్ను ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులు తెచ్చే కామన్ మొబిలిటీ కార్డును తీసుకురాబోతోంది. ఈ కార్డుతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్లో ఉన్న వివిధ సౌకర్యాలను వినియోగించుకునే వీలుంటుంది. కేసీఆర్ సర్కార్...
నేడే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా.. నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ప్రారంభోత్సవం
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నూతన...
నిమ్స్కు మంత్రి కేటీఆర్.. చీమలపాడు అగ్నిప్రమాద బాధితులకు పరామర్శ, పార్టీ అండగా ఉంటుందని భరోసా
ఖమ్మం జిల్లా చీమలపాడులోని ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మరికొందరు గాయపడగా.. వీరిలో నలుగురిని హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు....
సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు....
మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ, పలు అంశాలపై కీలక చర్చ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల...
తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్న టీఎస్ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తుంది. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్...