Home Search
%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D %E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
లోక్సభ సభ్యునిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు, ప్రకటించిన లోక్సభ సెక్రటేరియట్
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ప్రధాని మోదీ ఇంటి పేరును కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీపై కేసు నమోదు కాగా,...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్.. ప్రధాని మోదీపై పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష
గుజరాత్లోని సూరత్ కోర్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చింది. ప్రధాని మోదీపై పరువునష్టం కేసులో ఆయనను దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు గురువారం 2019లో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు...
కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, శ్రేణులనుద్దేశించి కీలక ప్రసంగం
ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం కర్ణాటకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన బెలగావిలో జరిగిన యువక్రాంతి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం సీపీఈడీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ...
మోదీ ప్రభుత్వం పార్లమెంటులో విపక్షాల గొంతు నొక్కేస్తోంది – బ్రిటన్ ఎంపీలతో సమావేశంలో రాహుల్ గాంధీ
భారతదేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంటులో విపక్షాల గొంతు నొక్కేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఆయన బ్రిటన్ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ప్రసంగిస్తూ పలు కీలక...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు.. ఏప్రిల్ 1న విచారణ చేపడతామన్న మహారాష్ట్రలోని భివాండీ కోర్టు
మహారాష్ట్రలోని భివాండీ పట్టణ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. అలాగే ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు...
లండన్ పర్యటన సందర్భంగా.. బ్రిటన్ పార్లమెంట్లో ప్రసంగించనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ 10 రోజుల పర్యటన నిమిత్తం ఇంగ్లండ్లో ఉన్నారు. దీనిలో భాగంగా మూడు రోజుల పాటు ఆయన లండన్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బ్రిటీష్...
భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది, పెగాసస్తో నా ఫోన్ను ట్యాపింగ్ చేస్తున్నారు – రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, ప్రజాస్వామ్యానికి అవసరమైన సంస్థాగత ఫ్రేమ్వర్క్ నిర్బంధంగా మారిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కేంబ్రిడ్జ్ జడ్జి బిజినెస్...
కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు.. రిటైర్మెంట్పై సోనియా గాంధీ పరోక్ష వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? శనివారం ఆమె చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు పరిశీలిస్తే అదే ఉద్దేశంతో ఉన్నట్లు...
దేశం అంతా అదానీ వ్యవహారంపై మాట్లాడుతోంది, దీనిపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలి – పార్లమెంట్లో రాహుల్ గాంధీ
దేశం అంతా అదానీ వ్యవహారంపై మాట్లాడుతోందని, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ. ఈ మేరకు మంగళవారం ఆయన పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ‘హత్ సే హత్ జోడో’ యాత్ర రెండో రోజు షెడ్యూల్ ఇదే…
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం ములుగు జిల్లాలోని మేడారంలో సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో పూజలు నిర్వహించి "హత్ సే హత్ జోడో" పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత...