Home Search
సీఎం కేజ్రీవాల్ - search results
If you're not happy with the results, please do another search
ఖమ్మంలో బీఆర్ఎస్ సభపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జయకేతనం, 134 వార్డులు కైవసం
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఎంసీడీ ఫలితాల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఎంసీడీలోని మొత్తం...
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సీబీఐ షాక్.. ఆయన నివాసం సహా 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సీబీఐ షాక్ ఇచ్చింది. శుక్రవారం ఉదయం ఆయన నివాసం సహా మొత్తం 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. అయితే, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జరిగిన...
రాష్ట్రపతి ఎన్నిక: ఏకాభిప్రాయంకై ఇతర పార్టీలతో చర్చించేందుకు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ లకు బీజేపీ బాధ్యతలు
దేశ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24, 2022 తో ముగియనుండడంతో జూలై 24లోపే...
పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం, జూలై 1 నుండి ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత...
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాక మార్చి 16న భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా,...
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: స్వీప్ చేసిన ‘ఆప్’ – 90 స్థానాల్లో విజయం దిశగా
పంజాబ్ రాష్ట్రంలో గత ఏడు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ మరియు శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) పార్టీలను తలదన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్టీ పీఠాన్ని కైవసం చేసుకోనుంది. 117 సీట్లున్న...
ఢిల్లీలో లాక్డౌన్ మరో వారం రోజులు పొడిగింపు, తర్వాతే అన్లాక్ ప్రక్రియ
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలుపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం, లాక్డౌన్ మరో వారం రోజులు పొడిగింపు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రస్తుతం అమలవుతున్న లాక్డౌన్ ను మరో వారంరోజుల పాటుగా పొడిగిస్తున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం నాడు ప్రకటించారు....
ఢిల్లీలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్, 1.34 కోట్ల వ్యాక్సిన్ల కొనుగోలుకు ఆమోదం
దేశంలో మే 1 వతేది నుంచి 18 ఏళ్లు పైబడిన వారికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం కీలక...
జేఎన్యూలో ఉద్రిక్తత, విద్యార్థులపై దుండగుల దాడి
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో జనవరి 5, ఆదివారం రాత్రి నుంచి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు యూనివర్సిటీలోని సబర్మతితో పాటు మరికొన్ని వసతి గృహాల్లోకి...