Home Search
సీఎం కేజ్రీవాల్ - search results
If you're not happy with the results, please do another search
మార్చి 16న పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న భగవంత్ మాన్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గాను ఆప్ 92 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికలకు...
పంజాబ్ సీఎం అభ్యర్థి ‘భగవంత్ మాన్’.. ప్రకటించిన ఆప్
'ఆమ్ఆద్మీ పార్టీ' (ఆప్) పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పుడు అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, దానికి లీడరైన 'అరవింద్ కేజ్రీవాల్' అప్పటివరకు రాజకీయాలలో ఉన్న వ్యక్తి కారు.. అలాగే, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు....
స్వీయ నిర్బంధంలోకి సీఎం అరవింద్ కేజ్రీవాల్
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అస్వస్థతకు గురైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. నిన్నటి నుంచి ఆయన జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో అధికారిక సమావేశాలు, కార్యక్రమాలను...
ఫిబ్రవరి 16న ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. ఫిబ్రవరి 16, ఆదివారం నాడు...
ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ.. ఢిల్లీ మేయర్ పీఠం దక్కించుకున్న ‘ఆప్’, 34 ఓట్లతో బీజేపీపై ఘనవిజయం
గత రెండు నెలలుగా ఢిల్లీ మేయర్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై ఘనవిజయం సాధించింది. ఈ మేరకు...
రేపే ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ.. భారీ ఏర్పాట్లు చేసిన నేతలు, గులాబీమయమైన పట్టణం
రేపు ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందాక నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో దీనిని విజయవంతం చేసేందుకు...
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం, 27 మంది మృతి.. రూ.2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 27 మంది దుర్మరణం చెందారు. పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో గల మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక మూడు...
తిరిగి లాక్డౌన్ విధించే అవకాశం లేదు – మంత్రి సత్యేందర్ జైన్
ఢిల్లీలో మరోసారి పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తిరిగి లాక్డౌన్ విధించవచ్చని వస్తున్న వార్తలపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పందించారు. ఢిల్లీలో మళ్ళీ...
ఢిల్లీలో పాలనాధికారంపై సుప్రీం చరిత్రాత్మక తీర్పు.. లా అండ్ ఆర్డర్ మినహా సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికే
దేశ రాజధాని ఢిల్లీలో పాలనాధికారంపై ఎన్నో ఏళ్లుగా ఢిల్లీ సర్కార్ మరియు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య జరుగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. గురువారం దీనిపై విచారణ చేపట్టిన సీజేఐ...
కంటివెలుగు పథకం: 50 రోజుల్లో కోటి పరీక్షలు పూర్తి.. కేక్ కట్ చేసి మంత్రి హరీశ్రావు అభినందనలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం అద్భుత ప్రజాదరణతో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ కోటి పరీక్షలు పూర్తి చేసుకుని అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ...