Home Search
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖుల సంతాపం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(50) కన్నుమూశారు. సోమవారం ఉదయం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడించారు. ఈ నేపథ్యంలో మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల పలువురు రాజకీయ...
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో.. 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది పనితీరుకు సంబంధించి ఆయా శాఖల సర్టిఫికెట్లు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఈమేరకు గ్రామ, వార్డు...
సీఎం వైఎస్ జగన్ కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు (డిసెంబర్ 21) నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వైస్సార్సీపీ నాయకులు, అభిమానులు, పార్టీ శ్రేణుల నుంచి...
ఎమ్మెల్సీ కరీమున్నిసా భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నీసా (56) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురై, గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఎమ్మెల్సీ కరీమున్నీసా భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి...
బద్వేలులో ఘన విజయం సాధించిన డాక్టర్ దాసరి సుధను అభినందించిన సీఎం వైఎస్ జగన్
బద్వేలు అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90,533 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం సీఎం క్యాంప్ కార్యాలయంలో...
ఏపీలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను నవంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను...
క్లాప్-జగనన్న స్వచ్ఛసంకల్పం : 4097 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్
గాంధీ జయంతి సందర్భంగా శనివారం ఉదయం విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లీన్ ఆంద్రప్రదేశ్ (క్లాప్)–జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన...
బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికపై సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం
ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ అక్టోబర్ 30న జరగనుంది. ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య...
చిత్తూరు జిల్లాలో జూన్ 15 వరకు కర్ఫ్యూ, ఉదయం 10 గంటల వరకే ప్రజలకు అనుమతి
చిత్తూరు జిల్లాలో కరోనా నియంత్రణలో భాగంగా కర్ఫ్యూను జూన్ 15వ తేదీ వరకు విధించాలని నిర్ణయించినట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం నాడు చిత్తూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మేకపాటి...
ఏపీ సీఎం సహాయనిధికి ఏపీఎండీసీ రూ.100 కోట్ల భారీ విరాళం
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలుసంస్థలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...