Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
పదవీవిరమణ పొందిన సచివాలయ అధికారులను సత్కరించిన సీఎస్
సచివాలయంలో వివిధశాఖలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన నలుగురు అధికారులకు బిఆర్కెఆర్ భవన్ లో జీఏడీ మరియు తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభకు రాష్ట్ర ప్రభుత్వ...
రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది, 75 శాతం హెల్త్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కు వ్యాక్సిన్ : సీఎస్
కేంద్ర కేబినేట్ కార్యదర్శి డా.రాజీవ్ గౌబా శనివారం నాడు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ కేసులు వేగంగా పెరగకుండా నియంత్రణ కోసం కంటైన్మెంట్, నిఘా, పెద్ద...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ట్యాక్స్ వసూళ్లలో గణనీయమైన పురోగతి: సీఎస్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే ట్యాక్స్ వసూళ్లలో గణనీయమైన పురోగతి లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. జీఎస్టీ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర...
తిరుపతిలో మార్చి 4న సదరన్ జోనల్ కౌన్సిల్ 29 వ సమావేశం నిర్వహణ
ఆంధప్రదేశ్ రాష్ట్రం త్వరలో కీలక సమావేశానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. మార్చి 4 వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 29 వ సమావేశం తిరుపతిలో...
దేశంలో ఐదు రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు, నేడే షెడ్యూల్ ప్రకటన?
దేశంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం వంటి నాలుగు రాష్ట్రాలు, శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలకు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు చోట్ల ఎన్నికలకు సంబంధించి నేడు కేంద్ర...
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఉద్యోగాల కల్పనపై కీలక విషయాలు వెల్లడించారు. "నిజం చెప్పులేసుకునే లోపు...
మంత్రి కేటీఆర్ కు బెస్ట్ ఫెర్మార్మింగ్ ఐటీ మినిస్టర్ గా స్కోచ్ అవార్డు
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కించుకున్నారు. 2020 సంవత్సరానికి గానూ దేశంలోనే ''బెస్ట్ పర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్''గా కేటీఆర్ ను ఎంపిక చేసినట్లు...
కరోనా వ్యాప్తి: 4 రాష్ట్రాల ప్రయాణికులకు కరోనా నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం
దేశంలో గతకొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్ళీ ప్రయాణ ఆంక్షలు వైపు మొగ్గుచూపుతున్నాయి. తాజాగా మమతాబెనర్జీ నేతృత్వంలోని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం...
దేశంలో రెండు కొత్త కరోనా వేరియంట్స్, కేసులు పెరుగుదలకు కారణం కాదు
దేశంలో గతకొన్ని రోజులుగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్ళీ పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. అలాగే పలు రకాల కరోనా వ్యాప్తి చెందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ...
ఘట్కేసర్ కిడ్నాప్ డ్రామా ఘటన: బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఘట్కేసర్ కు చెందిన బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ డ్రామా ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఆ బీఫార్మసీ విద్యార్థిని (19) బుధవారం నాడు ఆత్మహత్యకు పాల్పడింది....