Home Search
ఈటల రాజేందర్ - search results
If you're not happy with the results, please do another search
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 8 డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు ప్రారంభం
జీహెచ్ఎంసీ పరిధిలో పేదలకు ఉచిత వైద్య పరీక్షల అందించేందుకు ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్స్ కేంద్రాలను గురువారం నాడు తెలంగాణ రాష్ట్రమంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ మరియు...
50 శాతం బెడ్స్ ప్రభుత్వ ఆధీనంలోకి ఇచ్చేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు అంగీకారం
ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులతో ఆగస్టు 13, గురువారం నాడు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. కరోనాకు వైద్యం అందించేందుకు ప్రభుత్వంతో కలిసి రావాలని కోరే నేపథ్యంలో...
ఆగస్టు 15 న తెలంగాణలో జాతీయ జెండాను ఆవిష్కరించేది వీరే…
ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే ప్రముఖుల పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆగస్టు 15, శనివారం నాడు ఉదయం 10...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ లో పర్యటిస్తున్న కేంద్ర బృందం
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కరోనా పరిస్థితులు, కరోనా నివారణకు అమలు జరుగుతున్న చర్యలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం పర్యటిస్తుంది. కేంద్ర ఆరోగ్య,...
గవర్నర్ తమిళిసై తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్, కరోనా వ్యాప్తి నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఏప్రిల్ 1, బుధవారం నాడు ప్రగతిభవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ...
రేపు కరీంనగర్లో సీఎం కేసీఆర్ పర్యటన, కరోనాపై సమీక్ష
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మార్చ్ 21, శనివారం నాడు కరీనంగర్ పట్టణంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు...
తెలంగాణలో మరో 7 కరోనా పాజిటివ్ కేసుల నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 18, బుధవారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13 కు చేరుకుంది. బుధవారం ఒక్కరోజే ఎనిమిది మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఇండోనేషియాకు చెందిన ఏడుగురి...
కరోనా అలర్ట్: పోస్టర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనా కేసు నమోదు కావడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉదయం సమన్వయ సమావేశం నిర్వహించింది. వైద్య, ఆరోగ్య, పురపాలక,...
కరోనా భయం వీడండి, చికెన్, ఎగ్స్ తినండి – మంత్రి కేటీఆర్
కరోనా వైరస్కు చికెన్కు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనాపై భయం వీడి, చికెన్, ఎగ్స్ తినండంటూ ప్రజలకు సూచించారు. చికెన్,...
మాజీ ఎమ్మెల్సీ కే.ఆర్.ఆమోస్ కన్నుమూత
తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ కే.ఆర్.ఆమోస్ కన్నుమూశారు. గురువారం రాత్రి తీవ్ర గుండె పోటు రావడంతో, మల్కాజ్ గిరిలోని ఆయన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు....